గుజరాత్‍లో ఘోర రోడ్డు ప్రమాదం.

గుజరాత్‍లో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisements

<p>గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; ఆగి ఉన్న ట్రక్కును ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు&period; ప్రమాదంలో మరో 20 మందికిపైగా ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి&period; వడోదర జిల్లాలో కోటంబి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది&period; రాజస్థాన్ నుంచ సూరత్‌కి వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.