గుజరాత్‍లో ఘోర రోడ్డు ప్రమాదం.

గుజరాత్‍లో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisements

<p>గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; ఆగి ఉన్న ట్రక్కును ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు&period; ప్రమాదంలో మరో 20 మందికిపైగా ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి&period; వడోదర జిల్లాలో కోటంబి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది&period; రాజస్థాన్ నుంచ సూరత్‌కి వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..