349
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడిలో రెండో రోజు పల్లె నిద్ర కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు, వైఎపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా గుడిపూడిలో ఇంటింటి ప్రచారం చేశారు. స్ధానికులు, ముఖ్య నేతలతో సహపంక్తి భోజనాలు చేసారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు మరోసారి విరుచుకుపడ్డారు, పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ సీఎం, సీఎం అని అంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు సీఎం, చంద్రబాబు సీఎం అంటున్నారన్నారు, పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు తెలియవని, అతను రాజకీయాలకు పనికిరాడని అతను నమ్మి వెళితే కుక్కతోక పట్టుకొని గోదారి వీధినట్టేనని అంబటి విమర్శించారు, సంక్షేమ కార్యక్రమాలు అమలు కోసం జగన్ మళ్లి సీఎం కావలన్నారు.




Total views : 79530