30
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు
పల్నాడు జిల్లా,
తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నిప్పు| Tdp Office Set On Fire
తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు. బెల్లంకొండ మండలం నాగిరెడ్డి పాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తగలబెట్టిన గుర్తుతెలియని దుండగుల. వివరాల్లోకి వెళితే ఆదివారం రాత్రి రెండు గంటల సమయంలో నిప్పు పెట్టినట్లు ఒకసారి గా మంటలు చెలరేగడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ సమాచారం ఇవ్వడంతో హటాహుటిన నీళ్లు చల్లి ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పార్టీ కార్యాలయం పూర్తిగా దగ్ధమైంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ హనుమంతు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బందికి సంబంధించిన హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్…
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరికుప్పం పట్టణంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు . కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్ తో పాటు…
- రాజధాని అమరావతి పునర్నిర్మాణం పై సీఎం స్పెషల్ ఫోకస్ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టిపెట్టింది. సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం, ఎన్డీయే ప్రభుత్వం తాజా బడ్జెట్లో అమరావతి అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో లాండ్ పూలింగ్ మళ్లీ ప్రారంభమైంది.…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు