51
విజయవాడ (Vijayawada)లో డాక్టర్ కుటుంబం(Doctor’s family) ఆత్మహత్య కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఐదుగురు సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. వారిలో భార్యా భర్త, ఇద్దరు పిల్లలు, ఒక వృద్ధురాలు గా పోలీసు(Police)లు గుర్తించారు. ఈ ఘటన వెనక ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సంఘటనా స్థలానికి పోలీస్ కమిషనర్ రామకృష్ణ(Ramakrishna) క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో వచ్చి విచారణ చేపట్టారు. గురునానక్ కాలనీలో జరిగిన ఈ ఘటన పలువురిని కల్చివేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- జగన్ ను భయపెడుతున్న రెడ్ బుక్ రహస్యాలుతాను ఇంకా రెడ్బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లి మరీ ఆయన రెడ్బుక్కు ప్రచారం కల్పిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ లాబీలో లోకేశ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీలో…
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరికుప్పం పట్టణంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు . కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్ తో పాటు…
- రాజధాని అమరావతి పునర్నిర్మాణం పై సీఎం స్పెషల్ ఫోకస్ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టిపెట్టింది. సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం, ఎన్డీయే ప్రభుత్వం తాజా బడ్జెట్లో అమరావతి అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో లాండ్ పూలింగ్ మళ్లీ ప్రారంభమైంది.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.