East Godavari

పిఠాపురం కోటలో పాగా వేసేది ఎవరు..?

<p>కాకినాడ జిల్లా పరిధిలోని పిఠాపురం నియోజవర్గ ఓటర్లు ఎప్పుడూ విలక్షణ తీర్పు ఇస్తారు&period; వరుసగా రెండుసార్లు ఎవరినీ గెలిపించరు&period; అదే విధంగా స్థానికేతరులనే గెలిపిస్తారు&period; రానున్న ఎన్నికల్లో పిఠాపురం నుంచి మూడు పార్టీలు టికెట్లు ఆశిస్తున్నాయి&period; కానీ టిడిపి&comma; జనసేన పొత్తులో…

Read more

రెండు లారీలను ఢీకొన్న బస్సు..

<p>కాకినాడ జిల్లా జగ్గంపేట నేషనల్ హైవే పై పెను ప్రమాదం తప్పింది&period; విజయవాడ నుంచి ప్రయాణికులతో వైజాగ్ వెళుతున్న ఎస్ కే వీడి ట్రావెల్ బస్సు రెండు లారీలను ఢీ కొట్టింది&period; జగ్గంపేట జేవియర్ జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి వెనకనుంచి ట్రాలీని…

Read more

బొగ్గు లారీని డీకొన్న ఐసర్ వ్యాన్.. 10 మంది కి గాయాలు

<p>తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం&period; కాకినాడ నుంచి ఏలూరు వైపు వెళుతున్న బొగ్గు లారీని వెనుక నుండి డీకొన్న ఐసర్ వ్యాన్&period; ఒరిస్సా నుంచి 65 మంది వలస కూలీలతో కృష్ణాజిల్లా వెళుతున్న ఐసర్ వ్యాన్…

Read more

కనువిందు చేస్తున్న విదేశీ పుష్పాలు..

<p>à°•à°‚à°Ÿà°¿à°•à°¿ అందంగా ఆకర్షణీయంగా కనిపించే పూలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు&period; వీటిలో కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండే పూలకు à°…à°§à°¿à°• ప్రాధాన్యత ఇస్తున్నారు&period; కాకినాడ జిల్లా పిఠాపురం à°•à°¿ చెందిన రైతు వీరబాబు తన à°…à°° à°Žà°•à°°à°‚ పొలం లో…

Read more

శోక’సంద్రం’… సముద్రం లో గల్లంతు ఆయన ఇద్దరు జాలర్ల.

<p>కాకినాడ జిల్లా…<br &sol;>కాకినాడ రూరల్ సముద్రంలో మత్స్యకారులు ఇద్దరు గల్లంతు&period; మంగళవారం వేకువఝామునే ఐదుగురు వేటకు వెళ్లినట్లు మత్స్య శాఖ అధికారులు వెల్లడించారు&period; ముగ్గురు క్షేమంగా బయటకు వచ్చారు&period; మిగిలిన ఇద్దరు సముద్రంలో పడిపోయారని బయటకి వచ్చిన వారు తెలియజేసారు&period; దీంతో…

Read more

చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్..

<p>టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో జగ్గంపేట సెంటర్లో à°—à°² ఎన్టీఆర్ విగ్రహం వద్ద జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు స్వీట్లు పంచుకుని పెద్ద ఎత్తున బాణాసంచా కాల్పులతో సంబరాలు జరుపుకున్న…

Read more

జగన్ పాలనలో గుంతలప్రదేశ్ గా మారిన ఆంధ్రప్రదేశ్

<p>కాకినాడ జిల్లా జగ్గంపేటలో జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ గుంతలప్రదేశ్ à°—à°¾ మారిందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అన్నారు&period; తెలుగుదేశం పార్టీ&comma;జనసేన పార్టీ ఆద్వర్యంలో జ్యోతుల నెహ్రూ&comma; ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి సోరంపాలెం బాలు…

Read more

ఏపీలో ఇసుక సరఫరా దోచుకో, దాచుకో అనే తీరుగా మారింది

<p>ఏపీలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు&period; తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బురిలంక రేవు వద్ద ఇసుక తవ్వకాలను బీజేపీ&comma; జనసేన నేతలతో కలిసి పురందేశ్వరి పరిశీలించారు&period; అనంతరం అక్కడి నర్సరీ రైతులు ఇసుక…

Read more

అంగన్వాడీ విధానంలో కీలక మార్పులు..

<p>4ఏళ్ల నుండి పెండింగులో పెట్టిన అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్డిఓ ఆఫీస్ పక్కన కాకినాడ అర్బన్&comma; రూరల్ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్షను సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషాబాబ్జి ప్రారంభించారు&period; à°ˆ సందర్బంగా వారు మాట్లాడుతూ&comma;…

Read more

దొమ్మేరులో దారుణం…

<p>తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం దొమ్మేరులో తీవ్ర ఉద్రిత పరిస్థితులు నెలకొన్నాయి&period; బాధిత కుటుంబాన్ని పరామర్శించాడనికి వెళ్లిన హోం మంత్రి తానేటి వనిత ను దొమ్మేరు గ్రామస్థులు అడ్డుకుని గంటన్నరపాటు రోడ్డుపైనే ఘెరావ్‌ చేశారు&period; ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు&period; ఆత్మహత్య…

Read more