సబ్ స్టేషన్ నిర్మాణాల్లో జాప్యంపై మంత్రి గొట్టిపాటి ఆగ్రహం..

సబ్ స్టేషన్ నిర్మాణాల్లో జాప్యంపై మంత్రి గొట్టిపాటి ఆగ్రహం

Advertisements

<p>సబ్‌ స్టేషన్‌ నిర్మాణాల్లో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి గొట్టిపాటి&period; విద్యుత్‌ అంతరాయాల సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియాల్సిందేనని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు&period; విద్యుత్‌శాఖాధికారులతో సమావేశమైన మంత్రి గొట్టిపాటి&period;&period;1912 కాల్‌ సెంటర్లను పూర్తిస్థాయిలో యాక్టివేట్‌ చేయాలని&period;&period;అలాగే విధి నిర్వహణలో ఉన్నతాధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు&period; విద్యుత్‌ శాఖ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.