ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్.

ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

Advertisements

<p>ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ ముఖ్యమంత్రులు&comma; ఉప ముఖ్యమంత్రుల సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు&comma; డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు&period; మోదీ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో&comma; ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది&period; త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.