భీమవరంలో ఘనంగా నిర్వహించిన శౌర్య యాత్ర.

భీమవరంలో ఘనంగా నిర్వహించిన శౌర్య యాత్ర

Advertisements

<p>పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవాన్ని పురస్కరించుకుని &OpenCurlyQuote;హిందూ సామ్రాజ్య దినోత్సవం’ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆధ్వర్యంలో &OpenCurlyQuote;శౌర్య యాత్ర’ ఘనంగా నిర్వహించారు&period; చినఅమిరంలోని ఓ ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రారంభమైన ఈ యాత్రను కేంద్ర ఉక్కు&comma; భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ జెండా ఊపి ప్రారంభించారు&period; అనంతరం ర్యాలీ అడ్డవంతెన&comma; అంబేద్కర్ సెంటర్&comma; ప్రకాశం చౌక్ మీదుగా సాగి రామాలయం వద్ద ముగిసింది&period; ముగింపు సభలో శివాజీ మహారాజ్ దేశ గౌరవానికి ప్రతీక అని వక్తలు పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.