Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home TelanganaWarangal పురిటిలోనే పాప మృతి..

పురిటిలోనే పాప మృతి..

by Rama
Baby died in womb

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కోయగుడ ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఎనగంటి రమ్య (22) అనే గర్భిణీ స్త్రీ పురిటి నొప్పులతో సామాజిక ఆసుపత్రికి 108 లో తరలిస్తుండగా రామన్నగూడెం, కమలాపురం రహదారి మార్గం సరిగా లేక ఆలస్యంగా ఆసుపత్రికి తీసుకురావడంతో, ప్రసవించిన రమ్య పాపకు జన్మించింది. అప్పటికి పరిస్థితి విషమించడంతో ఉమ్మనీరు మింగి పాప మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: