పురిటిలోనే పాప మృతి..

Baby died in womb

Advertisements

&NewLine;<p>ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కోయగుడ ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఎనగంటి రమ్య &lpar;22&rpar; అనే గర్భిణీ స్త్రీ పురిటి నొప్పులతో సామాజిక ఆసుపత్రికి 108 లో తరలిస్తుండగా రామన్నగూడెం&comma; కమలాపురం రహదారి మార్గం సరిగా లేక ఆలస్యంగా ఆసుపత్రికి తీసుకురావడంతో&comma; ప్రసవించిన రమ్య పాపకు జన్మించింది&period; అప్పటికి పరిస్థితి విషమించడంతో ఉమ్మనీరు మింగి పాప మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.

ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.