Crime

తెలివిగా వ్యవహరించిన దొంగ….

<p>రాజన్న సిరిసిల్ల జిల్లా&period; వేములవాడ పట్టణంలోని గాంధీ నగర్ లో తాళం వేసిన ఇంట్లో అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి 40 వేల రూపాయల నగదు&comma; తులం బంగారం దొంగతనం చేశారు&period; తిప్పాపూర్ లోని గురుకుల పాఠశాలలో ప్రభుత్వ టీచర్లుగా…

Read more

పాఠశాల గేటుకు ఉరేసుకున్న వ్యక్తి..

<p>à°•à°¡à°ª జిల్లా&period;&period; అట్లూరు మండలంలోని కోనరాజుపల్లె పాఠశాల గేటుకు ఉరేసుకుని గంపల చిన్న ఎల్లయ్య అనే &lpar;37&rpar; వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు&period; ఎల్లయ్య మృతి పై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు&period; మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు&period; అట్లూరు…

Read more

మహిళ పై అసభ్య పదజాలం..

<p>బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి లో ని గణేష్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది&period; ఇంటి ముందు గోవులకు రొట్టెలు వేస్తుండగా&comma; ఎదురుగా ఉన్న థామస్ అనే వ్యక్తి మా ఇంటి ముందు వేస్తావా&quest; అని గొడవకు దిగి…

Read more

గాజా లో మళ్లీ ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం..

<p>కాల్పుల విరమణ ఆగిపోవడంతో గాజా లో మళ్లీ ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించింది&period; కాల్పుల విరమణ కొనసాగించాలని అంతర్జాతీయ సమాజం ఇరుపక్షాలను కోరినా వైమానిక దాడులు చోటుచేసుకున్నాయి&period; దీంతో ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 178 మంది పాలస్తీనా ప్రజలు…

Read more

విజిలెన్స్ అధికారుల వేధింపులకు విద్యార్థి బలి..

<p>తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల లో బి&period;కామ్ చదువుతున్న విద్యార్థి ఎస్&period;జితేంద్ర కుమార్ ను విజిలెన్స్ అధికారులు చితక బాధడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు&period; అతని మరణానికి కారణమైన విజిలెన్స్ అధికారులు&comma; ప్రిన్సిపల్ ను తక్షణమే అరెస్ట్ చేసి విధుల…

Read more

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి….

<p>గజపతినగరం జాతీయ రహదారి పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంపై విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందాడు&period; మృతి చెందిన వ్యక్తి విశాఖ జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన రామస్వామి &lpar;45&rpar; à°—à°¾ గుర్తింపు&period;&period; పద్మభనాభం మండలం నుండి…

Read more

ఎక్సైజ్ సీఐ కొడుకు నిర్లక్ష్యం….

<p>ఎక్సైజ్ సీఐ కొడుకు నిర్లక్ష్యం à°’à°• మహిళ నిండు ప్రాణాలను బలి తీసుకుంది&period; హనుమకొండ జిల్లా ఖాజీపేటలో à°ˆ ఘటన జరిగింది&period; స్థానిక ఫాతిమానగర్‌కు చెందిన మహిళ స్కూటీ ఎక్కుతుండగా వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది&period; తీవ్ర గాయాలతో à°†…

Read more

ముగిసిన ఎస్కార్ట్‌ బెయిల్‌ గడువు….

<p>మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి ఇచ్చిన ఎస్కార్ట్‌ బెయిల్‌ గడువు ముగియటంతో ఆయన సీబీఐ కోర్టులో లొంగిపోయారు&period; అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరు చేసింది&period; దీంతో ఆయన సెప్టెంబరు…

Read more

ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలు శూన్యం….

<p>ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలు సున్యం&period; అందుబాటులో ఉండని డ్యూటీ డాక్టర్లు&period; కలవపాముల గ్రామనికి చెందిన వనం శాంతి ప్రియ&lpar;37&rpar; పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది వెంటనే ఆవిడను ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; అక్కడ డ్యూటీ డాక్టర్…

Read more

కాజిపేట్ లో దారుణం..

<p>హనుమకొండ జిల్లా కాజిపేట్ లో నిన్న గ్యాబ్రియల్ స్కూల్ నుండి బయటికి వచ్చి బైక్ ఎక్కుతున్న కవితను కారు ఢీకొట్టింది&period; కారు నెంబర్ TS03 FA9881&period; మహిళ అక్కడికక్కడే మృతి చెందారు&period; ఆమెకు ఇద్దరు కుమార్తెలు&period; కారు ఆక్సిడెంట్ చేసిన వ్యక్తి…

Read more