Devotional

పెరుగుతున్న ఆలయ అభివృద్ధి….

<p>అన్నమయ్య జిల్లా రాయచోటి లోని శ్రీ భద్ర కాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయం నందు రు&period;1&period;58 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న పశ్చిమ రాజగోపురం&comma; సాలహరం నిర్మాణం శిలా ఫలకంను ప్రారంభించిన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి… అదే…

Read more

గంగమ్మ దేవాలయంలో అభివృద్ధి పనులు..

<p>తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయ ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని టీటీడీ చైర్మన్&comma; తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆదేశించారు&period; భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేనివిధంగా చర్యలు చేపట్టాలన్నారు&period; తొలుత గంగమ్మ తల్లిని భూమన కరుణాకర రెడ్డి దర్శించుకున్నారు&period;…

Read more

అయ్యప్పస్వామి భక్తులకు గుడ్ న్యూస్

<p>శబరిమలలో అయ్యప్పస్వామి భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది&period; శబరిమల అయ్యప్ప దర్శన సమయాన్ని గంటసేపు పొడిగించింది&period; ప్రస్తుతం ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి రాత్రి 11 à°—à°‚à°Ÿà°² వరకు భక్తులు అయ్యప్పను దర్శించుకుంటున్నారు&period;…

Read more

కనకదుర్గమ్మని దర్శించుకున్న వెంకటేష్

<p>టాలీవుడ్‌ హీరో వెంకటేష్ ప్రస్తుతం సైంథవ్‌ సినిమాతో రాబోతున్నారు&period; à°ˆ మూవీ సంక్రాంతికి రానుంది&period; అందులో భాగంగా చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచారు&period; ఇప్పటికే టీజర్&comma; మొదటి పాట కూడా వచ్చింది&period; ఈనేపథ్యంలో ఇప్పుడు రెండో పాటని విడుదల చేస్తున్నారు&period;…

Read more

కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న బాపిరాజు

<p>పంచారామ క్షేత్రాలలో ఒకటైన కుమారస్వామి&comma; భీమేశ్వర స్వామి ఆలయానికి టీటీడీ మాజీ చైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాపిరాజు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు&period; కార్తీక మాసం చివరి సోమవారంలో స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది&period; తిరుమల తిరుపతి దేవస్థానంలో…

Read more

ప్రపంచంలోనే అతి చిన్న నదీ ద్వీపం

<p>అస్సాం రాష్ట్రంలో à°’à°• అద్భుతమైన ద్వీపం ఉంది&period; దీని విశేషాలు తప్పకుండా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి&period; ప్రపంచంలోనే అతి చిన్న నదీ ద్వీపంగా గుర్తింపు పొందిన à°ˆ ద్వీపంలో పర్వమేశ్వరుడు తన మూడవ కన్ను తెరిచినట్లు చెబుతారు&period; దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను…

Read more

శివ నామస్మరణలతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు

<p>పవిత్ర కార్తీక మాసోత్సవాలు చివరి దశకు&comma; చివరి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శైవ క్షేత్రాలు à°¶à°¿à°µ నామస్మరణలతో మారుమోగాయి&period; గుడివాడ పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో తెల్లవారుజాము నుండే వేలాదిగా భక్తులు స్వామి వారిని…

Read more

భక్తులతో కిక్కిరిసిన వేములవాడ రాజన్న ఆలయం

<p>రాజన్న సిరిసిల్ల జిల్లా&period; కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాదుతున్న వేములవాడ రాజన్న ఆలయం&period; ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామి వారి దర్శనం కోసం వేచియున్న భక్తులు&comma; స్వామివారి దర్శనానికి 5 à°—à°‚à°Ÿà°² సమయం&comma; ఆలయం లో…

Read more

నేడు కార్తీక మాసం ఆఖరి సోమవారం…

<p>కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో దక్షిణకాశీగా భాసిల్లుతోన్న ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది&period; తెల్లవారుజాము నుంచి వేలాదిమంది భక్తులు ఇక్కడకు విచ్చేసి సప్తగోదావరిలో స్నానమాచరించి&period; శ్రీ మాణిక్యాంబ అమ్మ వారిని&comma;…

Read more

కార్తీక దీపోత్సవ శోభ….

<p>మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం లో కార్తీక మాస శుద్ద పౌర్ణమి సందర్భంగా à°ˆ రోజు మందమర్రి మూడవ జోన్ రామాలయంలో ఘనంగా కార్తీకమాస దిపోత్సవం జరిగింది&period; kk5 మైన్ కార్మికుల మేనేజర్ ఆధ్వర్యంలో రామాలయం &&num;8216&semi;కమిటీ పర్యవేక్షణ లో ప్రవక్త…

Read more