హనుమాన్ జన్మదినోత్సవాన్ని(Hanuman’s birthday) పురస్కరించుకొని నగరంలోని గౌలిగూడ(Gauliguda)లో ఉన్న శ్రీరాముని ఆలయం(Sri Rama Temple) నుండి హనుమాన్ శోభాయాత్ర(Hanuman Shobhayatra) ఇవాళ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) శ్రీరాముడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీని ప్రారంభించారు. శ్రీరాముడి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో గోషామహల్(Goshamahal) ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) కూడ పాల్గొన్నారు. విజయ యాత్రకు భక్తులు భారీగా తల్లి వచ్చారు.
ఇది చదవండి: తెలంగాణ ఉద్యమ నాయకులు టి. నాగయ్య మృతి..
ఈ యాత్ర నగరంలో 13 కి.మీ. మేర సాగనుంది. గౌలిగూడ రామ మందిరం నుండి సికింద్రాబాద్ తాడ్ బండ్ ఆలయం వరకు ఈ యాత్ర సాగుతుంది. ఈ శోభాయాత్ర నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హనుమాన్ విజయాత్ర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ హనుమంతు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బందికి సంబంధించిన హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్…
- తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క. బడ్జెట్ ప్రసంగంలో బీఆర్ఎస్ పాలనను ఏకిపారేశారు. క్రమశిక్షణ లేకుండా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సర్వనాశనం చేశారని…
- బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీకి హాజరుకానున్న గులాబీ బాస్బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడంపై ఉత్కంఠ వీడింది. బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీకి హాజరుకానున్న గులాబీ బాస్ కేసీఆర్ కాసేపటి క్రితం అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలోఅసెంబ్లీకి కేసీఆర్ అటెండ్…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి