హనుమాన్ జన్మదినోత్సవాన్ని(Hanuman’s birthday) పురస్కరించుకొని నగరంలోని గౌలిగూడ(Gauliguda)లో ఉన్న శ్రీరాముని ఆలయం(Sri Rama Temple) నుండి హనుమాన్ శోభాయాత్ర(Hanuman Shobhayatra) ఇవాళ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) శ్రీరాముడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీని ప్రారంభించారు. శ్రీరాముడి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో గోషామహల్(Goshamahal) ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) కూడ పాల్గొన్నారు. విజయ యాత్రకు భక్తులు భారీగా తల్లి వచ్చారు.
ఇది చదవండి: తెలంగాణ ఉద్యమ నాయకులు టి. నాగయ్య మృతి..
ఈ యాత్ర నగరంలో 13 కి.మీ. మేర సాగనుంది. గౌలిగూడ రామ మందిరం నుండి సికింద్రాబాద్ తాడ్ బండ్ ఆలయం వరకు ఈ యాత్ర సాగుతుంది. ఈ శోభాయాత్ర నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హనుమాన్ విజయాత్ర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అప్డేట్..ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అప్డేట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రభాకర్రావు, శ్రవణ్రావుకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. హైదరాబాద్ నాంపల్లి కోర్టు వీళ్లిద్దరికీ నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో…
- ఎన్నికలకు సర్వం సిద్ధం..తెలంగాణలో లోక్సభ ఎన్నికలను పకడ్బందిగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.…
- వరంగల్ లో ఎన్నికల కు అధికారులు సర్వం సిద్ధం..!వరంగల్ పార్లమెంట్(Warangal Parliament) పరిధిలో జరిగే ఎన్నికలకు అధికారులలు సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 18 లక్షల 24వేల 466 ఓటర్లు ఉండగా.. దాదాపు 19వందల పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 18 వందల…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి