హనుమాన్ జన్మదినోత్సవాన్ని(Hanuman’s birthday) పురస్కరించుకొని నగరంలోని గౌలిగూడ(Gauliguda)లో ఉన్న శ్రీరాముని ఆలయం(Sri Rama Temple) నుండి హనుమాన్ శోభాయాత్ర(Hanuman Shobhayatra) ఇవాళ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) శ్రీరాముడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీని ప్రారంభించారు. శ్రీరాముడి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో గోషామహల్(Goshamahal) ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) కూడ పాల్గొన్నారు. విజయ యాత్రకు భక్తులు భారీగా తల్లి వచ్చారు.
ఇది చదవండి: తెలంగాణ ఉద్యమ నాయకులు టి. నాగయ్య మృతి..
ఈ యాత్ర నగరంలో 13 కి.మీ. మేర సాగనుంది. గౌలిగూడ రామ మందిరం నుండి సికింద్రాబాద్ తాడ్ బండ్ ఆలయం వరకు ఈ యాత్ర సాగుతుంది. ఈ శోభాయాత్ర నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హనుమాన్ విజయాత్ర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- గ్లోబల్ బిజినెస్ హబ్గా తెలంగాణ..2027 మార్చి 31 నాటికి వ్యాపారాల అభివృద్ధి, విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ అనే అంతర్జాతీయ వేదిక లోగోను అధికారికంగా ఆవిష్కరించారు . ఈ…
- తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..ఎండలతో మండిపోతున్న తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రెండు రాష్ట్రాలలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ద్రోణి అంతరాయం…
- తెలంగాణ కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్ నియామకం ..తెలంగాణ రాష్ట్రానికి కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్ బాధ్యతలు స్వీకరించడం పోలీస్ వ్యవస్థలో కీలక మార్పులకు దారితీయనుంది. హైదరాబాద్లో జన్మించిన ఆనంద్ చిన్నప్పటి నుంచే ప్రతిభను చాటుకుని విద్యలో అగ్రగామిగా నిలిచారు.హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువు కున్న సి వి ఆనంద్…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Total views : 61713