హనుమాన్ జన్మదినోత్సవాన్ని(Hanuman’s birthday) పురస్కరించుకొని నగరంలోని గౌలిగూడ(Gauliguda)లో ఉన్న శ్రీరాముని ఆలయం(Sri Rama Temple) నుండి హనుమాన్ శోభాయాత్ర(Hanuman Shobhayatra) ఇవాళ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) శ్రీరాముడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీని ప్రారంభించారు. శ్రీరాముడి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో గోషామహల్(Goshamahal) ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) కూడ పాల్గొన్నారు. విజయ యాత్రకు భక్తులు భారీగా తల్లి వచ్చారు.
ఇది చదవండి: తెలంగాణ ఉద్యమ నాయకులు టి. నాగయ్య మృతి..
ఈ యాత్ర నగరంలో 13 కి.మీ. మేర సాగనుంది. గౌలిగూడ రామ మందిరం నుండి సికింద్రాబాద్ తాడ్ బండ్ ఆలయం వరకు ఈ యాత్ర సాగుతుంది. ఈ శోభాయాత్ర నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హనుమాన్ విజయాత్ర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందనదేశానికి అన్నం పెట్టే అన్నదాత.. ఇప్పుడు అడుగడుగునా దగా పడుతున్నాడు. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ప్రార్థించిన ఆ కళ్లు.. ఇప్పుడు గిరిజన సహకార సంఘం కొనుగోలు కేంద్రాల వైపు దీనంగా చూస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెంలో అన్నదాతల పరిస్థితి…
- వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.రాష్ట్రంలో వానాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. రైతన్నలకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా అధికారులకు, విత్తన కంపెనీల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. నకిలీ విత్తనాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని,…
- ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ? ఎల్ అండ్ టీ లాంటి పెద్ద సంస్థ ఎందుకు మెట్రో రైల్ ను నడపలేకపోయింది ? ప్రభుత్వ పరం అయిన…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 61484