కేజ్రీవాల్‌ కు ED మరోసారి సమన్ల జారీ…

ED issues summons to Kejriwal again

Advertisements

&NewLine;<p>ఆప్‌ జాతీయ కన్వీనర్‌&comma; ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ &&num;8211&semi; ED మరోసారి సమన్లు జారీ చేసింది&period; మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఫిబ్రవరి 2à°¨ విచారణకు హాజరు కావాలని తెలిపింది&period; ఇప్పటికే నాలుగు సార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ హాజరుకాలేదు&period; తొలుత నవంబరు 2à°¨&comma; ఆ తర్వాత డిసెంబరు 21&comma; జనవరి 3&comma; జనవరి 18à°¨ తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసింది&period; అయితే వివిధ కారణాలు చూపి ఆయన వాటిని తిరస్కరించారు&period; ఈ క్రమంలోనే తాజాగా ఐదోసారి ఆయనను విచారణకు పిలిచింది&period; ఈసారి కేజ్రీవాల్‌ గైర్హాజరైతే అరెస్టు వారెంట్‌ నిమిత్తం కోర్టును ఆశ్రయించాలని దర్యాప్తు సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది&period; మరోవైపు&comma; ఈ సమన్లు చట్టవిరుద్ధమైనవని కేజ్రీవాల్‌ ఆరోపించారు&period; రాజకీయ కుట్రలో భాగంగానే తనను విచారణకు పిలుస్తున్నారంటూ కేంద్రంపై మండిపడ్డారు&period; తన జీవితంలో దాచడానికి ఏమీ లేదని&comma; తాను ఈ సమన్లను స్వీకరించబోనని కేజ్రీవాల్ స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.