National News

పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం

<p>పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది&period; రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7&period;3 à°—à°¾ నమోదైంది&period; దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు&period; భూకంపం తర్వాత…

Read more

త్వరలో ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ విడుదల

<p>ఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది&period; ఎన్నిరకాల ఫోన్లు విడుదలైనప్పటికీ ఐఫోన్ కు ఉండే క్రేజ్ అసలు తగ్గలేదు&period; వినియోగదారుల అవసరాలకు తగినట్టుగానే ఆపిల్ కంపెనీ నుంచి ఫోన్లు విడుదలవుతున్నాయి&period; à°ˆ నేపథ్యంలో ఆపిల్ కస్టమర్లకు ఇంకో శుభవార్త&period; ఆపిల్…

Read more

జమిలిపై కేంద్రం పునరాలోచన

<p>జమిలి ఎన్నికల బిల్లులపై కేంద్రం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది&period; తాజాగా లోక్ సభ బిజినెస్ జాబితా నుంచి రెండు బిల్లులను తొలగించారు&period; తొలుత à°ˆ నెల 16à°¨ లోక్ సభ ముందుకు బిల్లులు తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైంది&period; ఆమేరకు లోక్ సభ…

Read more

బెంగళూరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సూసైడ్ కేసులో పురోగతి

<p>బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్యహత్య కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది&period; అతడి బలబన్మరణానికి పరోక్షంగా కారణమైన భార్య నిఖితా సింఘానియా &comma; అత్త నిషా&comma; బావమరిది అనురాగ్‌ ను తాజాగా బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు&period; అయితే&comma; నిఖితాను…

Read more

రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు…

<p>వీడీ సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల లక్నో కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది&period; à°—à°¤ ఏడాది మహారాష్ట్రలో జరిగిన భారత్ జోడో యాత్రలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంథీ వీడీ సావర్కర్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ…

Read more

రైతులకు ఆర్బీఐ తీపి కబురు

<p>రైతులకు ఆర్బీఐ తీపి కబురు అందించింది&period; వ్యవసాయ అవసరాలకు&comma; పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది&period; ప్రస్తుతం రైతులకు ఎలాంటి తనఖా లేకుండా à°’à°• లక్షా 60వేల వరకూ రుణం…

Read more

భారత రాజ్యాంగం అనేక దేశాలకు స్ఫూర్తి..

<p>భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ&period; ఎందరో మహానుభావులు కలిసి మన రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు&period; రాజ్యంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో మోదీ మాట్లాడారు&period; ప్రజాస్వామ్య పండుగను…

Read more

పార్లమెంట్ లో మోదీకి చుక్కలు చూపించిన ప్రియాంక గాంధీ

<p>రాజ్యాంగం అంటే సంఘ్ విధాన్ కాదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు&period; రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన చర్చలో ప్రియాంక పార్లమెంట్‌లో తొలిసారి ప్రసంగించారు&period; ఎన్డీయే నేతృత్వంలోని బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు&period;…

Read more

మాజీ ఉప ప్రధాని అద్వానీకి అస్వస్థత

<p>భారత మాజీ ఉప ప్రధాని&comma; బీజేపీ కురువృద్ధుడు ఎల్ కె అద్వానీ అస్వస్థతకు గురయ్యారు&period; అద్వానీని ఆయన కుటుంబ సభ్యులు à°“ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు&period; ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది&period; అద్వానీ వయసు ప్రస్తుతం 97 సంవత్సరాలు&period; వృద్ధాప్యం…

Read more

ఢిల్లీలో మహిళలకు ప్రతినెలా 2100..

<p>ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరో సంచలన హామీని ప్రకటించారు&period; తాము మళ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే 18 ఏళ్లకు పైబడిన ప్రతీ మహిళకు నెలకు 2100 చొప్పున ఆర్థికసాయాన్ని…

Read more