యూరప్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ..

యూరప్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ

Advertisements

<p>యూరప్ పర్యటనలో భాగంగా ఇటలీకి చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది&period; ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని స్వయంగా విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు&period; ఇరు దేశాల మధ్య దౌత్య&comma; వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది&period; ప్రధాని మోడీతో కలిసి దిగిన సెల్ఫీని జార్జియా మెలోని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు&period; &OpenCurlyDoubleQuote;రోమ్‌కు స్వాగతం&comma; నా మిత్రమా&excl;” అంటూ ఆమె ఇచ్చిన క్యాప్షన్ నెట్టింట వైరల్‌గా మారింది&period; ఈ ఫోటోకు లక్షలాది లైక్స్&comma; వేలాది కామెంట్లు వచ్చాయి&period; ఇద్దరు నాయకుల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..