భారత్‌ పర్యటనకు రానున్న జపాన్‌ ప్రధాని సనాయె తకాయిచీ.

భారత్‌ పర్యటనకు రానున్న జపాన్‌ ప్రధాని సనాయె తకాయిచీ

Advertisements

<p>జపాన్‌ ప్రధానమంత్రి సనాయె తకాయిచీ మూడు రోజుల పర్యటనకు భారత్‌ రానున్నారు&period; జులై ఫస్ట్‌ నుంచి మూడో తేదీ వరకు ఢిల్లీలో వేదికగా భారత్‌ జపాన్‌ 16 à°µ వార్షిక సదస్సు జరగనుంది&period; గత ఏడాది జరిగిన సదస్సు సందర్భంగా భారత్‌కు రావాలంటూ ప్రధానమంత్రి మోదీ ఆహ్వానించగా&&num;8230&semi; దానికి అనుగుణంగా తకాయిచీ భారత్‌కు రానున్నారు&period; ద్వైపాక్షిక బంధాల బలోపేతంతో పాటు&&num;8230&semi; జాతీయ&comma; అంతర్జాతీయ అంశాలపై రెండు దేశాల పాలకులు అభిప్రాయాలను పంచుకునేందుకు ఈ సదస్సు వేదికగా నిలవనుంది&period; జపాన్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక సనాయె తకాయిచీ భారత్‌కు రావడం ఇదే తొలిసారి&period; గత ఏడాది టోక్యోలో జరిగిన సదస్సు తర్వాత ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు బలోపేతమయ్యాయని విదేశాంగశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.