లోక్‌స‌భ ఎన్నిక‌లకు శంఖ‌రావం పూరించిన కేసీఆర్…

KCR filled Shankaravam for Lok Sabha elections..

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ ఛీఫ్ కేసీఆర్ లోక్‌à°¸‌à°­ ఎన్నిక‌à°² శంఖ‌రావానికి సిద్ధ‌à°®‌య్యారు&period; ఇవాళ్టి కేసీఆర్ ఎన్నిక‌à°² ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు&period; అందులో భాగంగా నేడు చేవెళ్ల లోక్‌à°¸‌à°­ అభ్య‌ర్థి కాసాని జ్ఞానేశ్వ‌ర్‌కు à°®‌ద్ధ‌తుగా నిర్వ‌హించే ప్రజా ఆశీర్వాద సభలో ఆయ‌à°¨ పాల్గొనున్నారు&period; నేటి సాయంత్రం à°«à°°à°¾ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో జరగనున్న ఈ సభకు పార్టీ చీఫ్&ZeroWidthSpace; కేసీఆర్&comma; ముఖ్యనేతలు హాజరు కానున్నారు&period; సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని&comma; సుమారు 2 లక్షల మంది ఈ సభకు హాజరయ్యేలా జన సమీకరణ చేసేందుకు చేవెళ్ల బీఆర్ఎస్ నాయకులు à°¸‌న్నాహాలు చేశారు&period; ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు గులాబీ కార్యకర్తలు అలాగే లీడర్లు&period; ఇక ఇవాళ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగం ఎలా ఉంటుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం “లఫూట్ గ్యాంగ్”..

ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..

రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మరీ జిల్లాలో సంచలనం రేపిన నలుగురి హత్య కేసు..