ఏ లక్ష్య సాధన కోసం అమరవీరులు అయ్యారో…..

Jupalli Krishnarao took charge as the minister.

Advertisements

&NewLine;<p>ఏ లక్ష్య సాధన కోసం అమరవీరులు అయ్యారో… వారి ఆశయంతోటి&comma; ఆలోచనతోటి తెలంగాణలో అన్ని వర్గాలకు సంతోషం ఉండాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు&period; తెలంగాణలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి&comma; అవినీతి రహితంగా ఉండాలని ప్రజులు కోరుకున్నారో… దానికి భిన్నంగా&comma; ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా గడిచిన తొమ్మిదిన్నర ఏళ్ళల్లో పరిపాలనా జరిగిందని ఆరోపించారు జూపల్లి కృష్ణారావు&period; నూతన సచివాలయంలో జూపల్లి కృష్ణారావు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు&period; ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలతో జూపల్లిని ఆశీర్వదించారు&period; ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు&comma; పార్టీ నేతలు&comma; సంబంధిత అధికారులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..