National

తాజ్‌మహల్‌ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు..

<p>ప్రముఖ చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించలేదంటూ హిందూ సేన దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది&period; పిటిషన్ లో పేర్కొన్న అంశాలపై దృష్టి సారించాలని ఏఎస్ఐని…

Read more

ఫార్ ఎవరీ వన్.. పుస్తకం విడుదల..

<p>దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి యోగ మరియు వాస్తు శాస్త్రం తెలిసి ఉంటే మనము ఆరోగ్యంగా …సంతోషంగా ఉండగలమని ప్రముఖ వాస్తుశాస్త్రియుడు డాక్టర్ రవి రావు అన్నారు&period; రవి రావు à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ వాస్తు శాస్త్ర ఫార్ ఎవరీ వన్ అనే పుస్తకం…

Read more

జంట హత్యలు కలకలం..

<p>తూత్తు కుడి లోని మురుగేషన్ నగర్ ప్రాంతానికి చెందిన వసంతకుమార్ కుమారుడు మారిసెల్వం చిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు&period; à°—à°¤ మూడు రోజుల క్రితం దేవరజయంతి నాడు కార్తీక ఇంటి నుంచి వెళ్లి మరీసెల్వంను పెళ్లి చేసుకుంది&period; దీంతో ద్విచక్ర వాహనాల్లో వచ్చిన…

Read more

ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది..

<p>దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది&period; శీతాకాలానికి తోడు కాలుష్యంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు&period; అప్రమత్తమైన కేజ్రీవాల్ సర్కార్ రెండు రోజులపాటు ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించింది&period; శుక్ర&comma; శనివారాల్లో బడులకు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ…

Read more

ఎరుపెక్కిన సముద్రం – ఆందోళనలో స్థానికులు

<p>పుదుచ్చేరి వద్ద సముద్రం నీరు ఎర్రని రంగులోకి మారడం స్థానికులు&comma; పర్యాటకులకు ఆందోళన కలిగిస్తోంది&period; à°—à°¤ నాలుగైదు రోజులుగా సముద్రపు నీటిలో రంగుమార్పుతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు&period; ఎందుకిలా జరుగుతోందో అర్థంకాక టెన్షన్ పడుతున్నారు&period; à°ˆ మార్పులపై కొందరు ఇప్పటికే అధికారులకు…

Read more

స్టాక్ మార్కెట్లులో భారీ నష్టాలు

<p>దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి&period; బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 283 పాయింట్లు నష్టపోయి 63&comma;591 వద్ద స్థిరపడింది&period; 90 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 18&comma;989 వద్ద ముగిసింది&period; ఇక నిఫ్టీ బ్యాంక్ 109 పాయింట్లు నష్టపోయింది&period; బ్యాంకింగ్&comma; ఆటోషేర్లు ఎక్కువగా…

Read more

బ్ర‌హ్మోస్ మిస్సైల్‌..?

<p>బ్ర‌హ్మోస్ మిస్సైల్‌ ను à°®‌రోసారి ఇండియ‌న్ నేవీ ఇవాళ à°ª‌రీక్షించింది&period; బంగాళాఖాతంలో యుద్ధ నౌక నుంచి à°† క్షిప‌ణిని విజ‌à°¯‌వంతంగా à°ª‌రీక్షించారు&period; భార‌తీయ నౌకాద‌ళం దీనిపై ఇవాళ ప్ర‌à°•‌à°Ÿ‌à°¨ చేసింది&period; అన్ని à°²‌క్ష్యాల‌ను à°† మిస్సైల్ నేర‌వేర్చిన‌ట్లు నౌకాద‌à°³ ప్ర‌తినిధి à°¤‌à°¨…

Read more

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం

<p>దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది&period; నవంబర్ 7à°¨ ఉదయం ఏడు à°—à°‚à°Ÿà°² నుంచి నవంబర్ 30 సాయంత్రం…

Read more

ఐఫోన్ ట్యాపింగ్ పై రాహుల్ గాంధీ రియాక్ట్

<p>తమ ఐ ఫోన్లను హ్యకింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఐఫోన్ సంస్థ హెచ్చరిక మెయిల్ చేసిందని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపించడంతో ఒక్కసారిగా కలకలం రేపింది&period; ఇక ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు&period; ఢిల్లీలో మంగళవారం ఏర్పాటు…

Read more

రాబోయే 25 ఏళ్లు భారత్‌కు అత్యంత ముఖ్యమైన కాలం

<p>రానున్న 25 ఏళ్లు భారత్‌కు అత్యంత ముఖ్యమైన కాలమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు&period; ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్ స్ఫూర్తితో à°ˆ దేశాన్ని సుసంపన్నదేశంగా మార్చాలని పేర్కొన్నారు&period; మంగళవారం గుజరాత్‌లోని కేవడియాలో పటేల్‌ జయంతిని పురస్కరించుకొని ఐక్యతా విగ్రహం వద్ద నివాళి…

Read more