National

పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఉద్రిక్తత..

<p>పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది&period; ముఖ్యమంత్రి భగవంత్ మాన్పై ప్రతిపక్షాలు సంచలన ఆరోపణలు చేశాయి&period;సీఎం భగవంత్ మాన్ మద్యం సేవించి సభకు హాజరయ్యారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు&period; కార్మిక దినోత్సవం రోజున ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని విమర్శించారు&period;అంతేకాకుండా…

Read more

భారీగా పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర..

<p>కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ à°§à°° భారీగా పెరిగింది&period; 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై చమురు మార్కెటింగ్ సంస్థలు ఏకంగా రూ&period;993 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి&period; పెరిగిన à°ˆ ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి&period; అయితే&comma; గృహ వినియోగదారులకు à°Šà°°à°Ÿ…

Read more

బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..

<p>పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్&period;&period;టీఎంసీ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు&period; à°ˆ ఎన్నికల్లో 226 కంటే ఎక్కువ సీట్లను టీఎంసీ గెలుస్తుందని స్పష్టం చేశారు&period; &&num;8216&semi;మా-మాటి-మానుష్&&num;8217&semi; స్ఫూర్తితో టీఎంసీ ప్రభుత్వాన్ని తిరిగి…

Read more

పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ మోదీ యూఏఈ టూర్‌..

<p>ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి&period; నాలుగు యూరప్ దేశాల పర్యటనకు వెళ్లనున్న ఆయన&comma; మార్గమధ్యంలో కేవలం మూడు&comma; నాలుగు à°—à°‚à°Ÿà°² పాటు అబుదాబిలో ఆగే అవకాశం ఉంది&period; à°ˆ…

Read more

తమిళనాడులో డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టే అవకాశాలున్నాయని చాలా సర్వేలు అంచనా వేశాయి.

<p>తమిళనాడులో డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టే అవకాశాలున్నాయని చాలా సర్వేలు అంచనా వేశాయి&period; అయితే&comma; నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ గణనీయమైన ఓట్లను సాధించి&comma; రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించినట్లు తెలుస్తోంది&period; 234 స్థానాలకు గాను డీఎంకే కూటమి…

Read more

అసోంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి..

<p>అసోంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి&period; అసోంలో 126 స్థానాలకు గాను బీజేపీ కూటమి 80à°•à°¿ పైగా సీట్లు గెలుచుకుంటుందని వివిధ సర్వేలు అంచనా వేస్తున్నాయి&period; ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 22 నుంచి 30 సీట్లకే…

Read more

విడుదలైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్..

<p>మరోవైపు వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న LDF కూటమికి ఈసారి ఎదురుదెబ్బ తగలనుంది&period; కేరళ ఓటర్లు మళ్లీ మార్పు కోరుకుంటున్నట్లు పీపుల్స్ పల్స్ సర్వే తెలిపింది&period; కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 75-85 స్థానాలతో అధికారాన్ని చేజిక్కించుకోనుంది&period; పినరయ్ విజయన్ ప్రభుత్వ…

Read more

గంగా ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రారంభించిన ప్రధాని మోడీ,594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌ వే,

<p>ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో మరో కీలక మైలురాయి చేరుకుంది&period; ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకమైన à°—à°‚à°—à°¾ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు&period;594 కిలోమీటర్ల పొడవుతో&comma; సుమారు 36&comma;230 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన à°ˆ ఎక్స్‌ప్రెస్ వే దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ప్రాజెక్టుగా…

Read more

పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత ఎన్నికలు..

<p>పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత సమరం పీక్ స్టేజ్‌కు చేరింది&period; రాష్ట్ర భవితవ్యాన్ని తేల్చే 142 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది&period; అటు దీదీ&period;&period; ఇటు మోదీ&period;&period; హోరాహోరీగా సాగుతున్న à°ˆ పోరులో గెలుపు గుర్రం ఎవరిది&quest; పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ…

Read more

సిక్కింలో ప్రధాని మోదీ పర్యటన..

<p>సిక్కింలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది&period; సిక్కిం స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న ఆయన&comma; రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించారు&period; రూ&period;4 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి&comma; సిక్కింను భారత తూర్పు ప్రాంత స్వర్గంగా…

Read more