National

నేషనల్ హైవేలపై తరచుగా ప్రయాణించే వాహనదారుల జేబులకు ఏప్రిల్ 1 నుంచి మరికొంత చిల్లు పడనుంది..

<p>నేషనల్ హైవేలపై తరచుగా ప్రయాణించే వాహనదారుల జేబులకు ఏప్రిల్ 1 నుంచి మరికొంత చిల్లు పడనుంది&period; 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టోల్ ధరలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా &&num;8211&semi; NHAI పెంచింది&period; ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వార్షిక…

Read more

ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

<p>ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు&period; పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధంపై భారతీయుల్లో భయాందోళనలు సృష్టించేందుకు à°† పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శించారు&period; అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ అస్సాంలోని సిల్చార్‌లో పర్యటించారు&period; à°ˆ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ…

Read more

ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

<p>పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధ పరిణామాలు భారత్‌లో గ్యాస్ కష్టాలను తెచ్చిపెడతాయన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది&period; ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు&period; అన్ని…

Read more

వంటగ్యాస్ కొరతపై లోక్ సభలో రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. అమెరికా అనుమతి లేకుంటే ముటిచమురు కొనరా అని నిలదీశారు.

<p>ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్‍లో ఇంధనం కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది&period; భారత్ లో పెట్రోల్&comma; డీజిల్ కొరత లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ లోక్ సభలో ప్రకటించారు&period; వంటగ్యాస్ కొరతపై ఆందోళన వద్దని&comma; సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి కేంద్రం…

Read more

జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..

<p>జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పై హత్యాయత్నం చోటు చేసుకుంది&period; డిప్యూటీ సీఎం సురీందర్ తో కలిసి à°“ పెళ్లి వేడుకకు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా&period; à°ˆ సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లాకు భారీ భద్రత ఉంది&period;…

Read more

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది

<p>లోక్‌సభ స్పీకర్ à°“à°‚ బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది&period; సుమారు 13 à°—à°‚à°Ÿà°² పాటు జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం&comma; తీవ్ర గందరగోళం మధ్య తాత్కాలిక స్పీకర్ జగదాంబికా పాల్ నిర్వహించిన మూజువాణి ఓటుతో à°ˆ తీర్మానాన్ని తిరస్కరించారు&period;…

Read more

30 ఏళ్ల యువకుడు కారుణ్య మరణం పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.

<p>దాదాపు 13 ఏళ్లుగా కోమాలో ఉండి జీవచ్ఛవంలా మారిన 32 ఏళ్ల హరీశ్ రాణా కారుణ్య మరణం అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది&period; రాణాకు చికిత్స నిలిపివేయొచ్చని పేర్కొన్న న్యాయస్థానం&period;&period; అతడి కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చింది&period; &period; తన…

Read more

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత ఇంధన రంగాన్ని కుదిపేస్తున్నాయి.

<p>పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత ఇంధన రంగాన్ని కుదిపేస్తున్నాయి&period; ఇరాన్ యుద్ధ ప్రభావంతో దేశీయంగా ఎల్పీజీ కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది&period; గ్యాస్ నిల్వలు పక్కదారి పట్టకుండా ఉండేందుకు చమురు శుద్ధి సంస్థలపై అత్యవసర సేవల నిర్వహణ…

Read more

జల్‌జీవన్‌ మిషన్‌ విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

<p>ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు&period; రూ&period;8&period;80 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు&period; జల్‌జీవన్‌ మిషన్‌ విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది&period; 2028 డిసెంబర్ వరకు జల్‌జీవన్ మిషన్‌…

Read more

నేపాల్ ఎన్నికల్లో కొత్త పార్టీ ప్రభంజనం

<p>నేపాల్ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రభంజనం సృష్టించింది&period; నేపాల్ ఎన్నికలు à°† దేశ రాజకీయాలను సమూలంగా మార్చేశాయి&period; కేవలం మూడున్నరేళ్ల క్రితం ఆవిర్భవించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ పార్లమెంట్ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది&period; దశాబ్దాలుగా తమను శాసిస్తున్న హేమాహేమీలను…

Read more