ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం…

Erragondapalem Government Hospital

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం కవలకుంట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది&period; ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొని ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా&comma; మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి&period; గాయాలైన ముగ్గురిని 108 లో ఎర్రగొండపాలెం సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు&period; కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. 16 మంది మృతి.

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ.

భారత్‌ను నిందించే ప్రయత్నం చేసిన భంగపడ్డ పాకిస్థాన్.