ఎన్నికల ప్రచారంలో సండ్ర, సంభాని

sandra venkata rao

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చిందని ఏ ఒక్క హామీకి కూడా నిబద్ధత లేదని సత్తుపల్లి శాసనసభ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య అన్నారు&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు&period; మాజీ మంత్రి స్తంభాన్ని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏనాడు దళితుల గురించి ప్రస్తావించిన కాంగ్రెస్ దళిత బంధు పథకం పై విమర్శలు చేస్తుందని ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తుందని కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు&period; బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటిగా సత్తుపల్లి నియోజకవర్గంలోని దళితులందరికీ దళిత బంధు అమలు చేపిస్తానని అందరికీ దళిత బంధు అందిన తర్వాతే పార్లమెంటు ఎన్నికల్లో ఓటు అడుగుతామని సండ్ర తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.