గత 20 రోజులుగా వరుస దొంగతనాలు

thefts

Advertisements

&NewLine;<p>నారాయణపేట జిల్లా మక్తల్ లో గత 20 రోజులుగా వరుస దొంగతనాలు జరగడంపై మక్తల్ ప్రజలు భయాందోళన గురవుతున్నారు&period; రాత్రి అయితే చాలు ఎవరింట్లో దొంగతనం జరుగుతుందని ఆందోళనకు గురవుతున్నారు&period; ఈ విషయం తెలుసుకున్న మక్తల్ MLA వాకిటి శ్రీహరి&comma; నిన్న మధ్యరాత్రి మక్తల్ పట్టణంలోని ప్రతి వీధిని పోలీసుల తో పాటు తిరిగి శాంతి భద్రతలు పర్యవేక్షించిచారు&period; మక్తల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుమానంగా ఎవరైనా కనిపిస్తే మాత్రం పోలీసులకు ఫోన్ చేయాలని ప్రజలకు ఆయన సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..