ఆంధ్ర ప్రదేశ్ వార్తలు

ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

<p>కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు&period; తను రాజకీయాల్లో కింది స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగానని ఇప్పటి వరకు ప్రజాబలంతో ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నానన్నారు&period; వచ్చే ఎన్నికల్లో…

Read more

జగన్ సర్కార్ పై మండిపడ్డ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి..

<p>కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 10à°µ జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించారు&period; à°ˆ కార్యక్రమంకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు&period; ముందుగా పంచాయతీరాజ్ కార్యాలయం నుండి ప్రధాన కూడలి మీదుగా ర్యాలీ à°—à°¾ వచ్చి సోమప్ప సర్కిల్లో…

Read more

తాళాలు పగలగొట్టిన అధికారులపై చర్యలకు అంగన్వాడీల డిమాండ్

<p>అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె 7à°µ రోజు కు చేరింది&period; ప్రకాశం జిల్లా మార్కాపురం లో ఏడో రోజు సమ్మెలో అంగన్వాడీలు ఎర్ర చీరలు à°§à°°à°¿à°‚à°šà°¿ పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం సబ్ కలెక్టర్…

Read more

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి – పోటెతిన్న భక్తులు

<p>ఈరోజు సుబ్రమణ్య షష్టి సందర్భంగా విసన్నపేట లోవెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు&period; ఉదయం 11 గంటలకు స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా జరిగింది&period; షష్టి కళ్యాణ మహోత్సవం సందర్భంగా పసుపులేటి సౌజన్య స్వామివారికి…

Read more

రెస్టారెంట్ ను ప్రారంభించిన యాంకర్ అనసూయ..

<p>విజయవాడ లో యునైటెడ్ ఫుడ్ ప్యాలస్ రెస్టారంట్ ను సినీ నటి అనసూయ లాంఛనంగా ప్రారంభించారు&period; అనసూయ ను చూడడానికి అభిమానులు భారీ స్థాయిలో వచ్చారు&period; à°ˆ సందర్బంగా అనసూయ మాట్లాడుతూ విజయవాడ భోజన ప్రియుల రుచులకు అనుగుణంగా యునైటెడ్ ఫుడ్…

Read more

ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం “పేరుగొప్ప – ఊరుదిబ్బ”- టీడీపి రాష్ట్ర కార్యదర్శి

<p>ఎన్టీఆర్ జిల్లా&comma; తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపి రాష్ట్ర కార్యదర్శి కొత్త నాగేంద్రకుమార్ &lpar;నాగబాబు&rpar; మీడియా సమావేశం నిర్వహించారు&period;&period;<br &sol;>à°ˆ సందర్భంగా నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ఇది ఆరోగ్యశ్రీ కాదు&comma; అనారోగ్యశ్రీ అని అన్నారు&period; జగన్ రెడ్డి పాలనలో కార్పొరేట్ హాస్పిటల్…

Read more

సిఐటియు ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికుల ధర్నా..

<p>ప్రభుత్వ పాఠశాలల&comma; కళాశాలల శానిటేషన్ వర్కర్స్ సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్‌ సెంటర్ చౌక్‌ లో ధర్నా నిర్వహించారు&period;శానిటేషన్ వర్కర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు&period; ప్రభుత్వ పాఠశాలల&comma; కళాశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయా రమాదేవి…

Read more

బారిగేట్లు తొలగించిన జనసేన ఇంచార్జ్ & జనసేన కార్యకర్తలు..

<p>మచిలీపట్నంలో రాజా గారు సెంటర్లో ఏర్పాటు చేసిన బార్గెట్లను వెంటనే తొలగించాలని అనేకమార్లు ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో జనసేన పార్టీ తరఫున గతవారం జిల్లా ఎడిషనల్ ఎస్పీ గారికి మరియు కలెక్టర్ గారికి à°—à°¤ మూడు సంవత్సరాలుగా…

Read more