Andhra Pradesh News

సీఎం హోదాలో చంద్రబాబు తొలి పర్యటన..! 

<p>ఏపీ నూతన సీఎం చంద్రబాబు&lpar;CM Chandrababu&rpar; క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు&period; ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి పర్యటనగా రేపు పోలవరం వెళుతున్నారు&period; 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ప్రతి సోమవారం నాడు పోలవరం పర్యటన గానీ&comma; పోలవరంకు సంబంధించి సమీక్ష…

Read more

ఎల్కతుర్తి మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన..

<p>మండలంలోని వివిధ గ్రామాల నుండి ప్రజా సమస్యల పై వినతుల స్వీకరణఎల్కతుర్తి మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటనవివిధ గ్రామాల అధ్యక్షులు &comma;పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో ఉన్న సమస్యల పై &comma;వ్యక్తిగత సమస్యల పై మంత్రి దృష్టికి తీసుకొచ్చిన ప్రజలు&period;ఎల్కతుర్తి…

Read more

నందికొట్కూరు వైసిపి కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దార సుధీర్ ప్రెస్మీట్.

<p>నంద్యాల జిల్లా నందికొట్కూరు వైసిపి కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దార సుధీర్ ప్రెస్మీట్ నిర్వహించారు ఆయన మాట్లాడుతూ à°—à°¡à°¿à°šà°¿à°¨ ఎన్నికలలో టిడిపి ప్రభుత్వం గెలిచిందని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు కు మరియు స్థానిక ఎమ్మెల్యే కు శుభాకాంక్షలు తెలియజేశారు&period;…

Read more

తిరుపతి దేవస్థానం ఈవో గా శ్యామల రావు బాధ్యతలు స్వీకరణ…

<p>తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలారావు బాధ్యతలు స్వీకరించారు&period; ఏపీ కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు à°† దిశగా నిర్ణయాలు తీసుకున్నరు&period; తిరుపతి దేవస్థానం ఈవో à°—à°¾ శ్యామల రావు…

Read more

ఫ్లెక్సీలు చింపిన దుండగులకు పిండ ప్రధానం చేసిన జనసేన పార్టీ నాయకులు.

<p>జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి ఆదేశాల మేరకు à°ˆ రోజు ధర్మవరం పట్టణంలోని 9 à°µ వార్డు గుడ్డిబావి వీధికు చెందిన జనసేన పార్టీ నాయకుడు అడ్డగిరి శ్యామ్ కుమార్ రాష్ట్రంలో ఘన విజయంతో కూటమి…

Read more

జగ్గంపేట ఎమ్మెల్యే ను ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు ఘనంగా సత్కరించారు .

<p> జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ను జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు&comma; మానేపల్లి బంగార్రాజు&comma; చిత్రపు బాబు&comma; కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సేవా సంఘం సభ్యులు అందరూ…

Read more

తిరుపతి మేయర్ పదవిపై కూటమి కన్ను…

<p>తిరుపతి కార్పోరేషన్ మేయర్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవడానికి కూటమి నేతలు à°•à°¸ రత్తులు ప్రారంభిం చారు&period; కనీసం 40 మంది వైసిపి కార్పో రేటర్లను కొనడానికి à°°à°‚à°—à°‚ సిద్ధం చేసు కుంటున్నారని సమాచారం&period; ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున ఎనిమిది…

Read more

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం.

<p> దేవుడు తనకి ఇచ్చినటువంటి శక్తినంత రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఉపయోగిస్తానని శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు&period; 40&comma; 650 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన అనంతరం తొలిసారిగా రాయదుర్గం వచ్చిన శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు తెదేపా శ్రేణులు…

Read more

ప్రభుత్వ కార్యాలయాలోమాజీ ముఖ్యమంత్రి ఫోటోనే కొనసాగిస్తున్నారు.

<p>ప్రభుత్వ కార్యాలయాలో ముఖ్యమంత్రి ఫోటో ఉండాల్సిన స్థానంలో మాజీ ముఖ్యమంత్రి ఫోటోనే కొనసాగిస్తున్నారు&period; నిబంధనలకు విరుద్ధంగా ఫోటోను తొలగించకుండా అధికారులు చోద్యం చూస్తున్నారు&period; పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండల పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో ఉండాల్సిన ప్రాంతంలో నేటికి జగన్మోహన్రెడ్డి ఫోటోనే…

Read more

మంత్రివర్యులు శ్రీ సత్యాకుమార్ మల్లేశ్వర స్వామివారి ఆలయమును సందర్శించారు.

<p>శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు కుటుంబసభ్యులతో కలసి విచ్చేసిన గౌరవనీయులైన రాష్ట్ర ఆరోగ్య&comma; కుటుంబసంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యాకుమార్ యాదవ్ &period;&period;వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి&comma; శ్రీ అమ్మవారి దర్శనం&comma; అనంతరం వేదపండితులచే…

Read more