ఆత్మహత్య చేసుకున్న నేతన్న సిరిపురం లక్ష్మినారాయణ భౌతిక దేహానికి బండి సంజయ్ నివాళులర్పించి, లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పని లేక లక్ష్మినారాయణ ఆత్మహత్య చేసుకున్నాడని, …
Bandi Sanjay
-
-
కరీంనగర్లోని ఎంపీ ఆఫీసులో ‘రైతు దీక్ష’కు దిగారు బండి సంజయ్. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అమలుకు సాధ్యం కానీ, అనేక హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గుప్పించిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని అన్నారు. …
-
హోలీ పండుగను పురస్కరించుకుని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) కరీంనగర్ లో ఈరోజు హోలీ సంబురాల్లో (Holi Celebrations) పాల్గొన్నారు. ఉదయం ఇంటి వద్దకు …
-
‘‘సార్… గత మూడు నెలలుగా గిరాకీల్లేవు. పైనాన్స్ తెచ్చి ఆటోనడుపుతున్నం. అప్పులకు వడ్డీలు కూడా కట్టేలేకపోతున్నం. అంతంత మాత్రమే గిరాకీలు వస్తున్నయ్. బడి పిల్లలను తీసుకెళుతుండటంతో వాళ్లిచ్చే డబ్బులతో ఇల్లు గడుస్తోంది. ఎండాకాలం సెలవులు రాబోతున్నయ్. బడి పిల్లల …
-
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ ఈరోజు కరీంనగర్ లో విడుదల చేసిన ప్రకటన… ‘‘రజాకార్’’(Razakar)…. సూపర్ రజాకార్ల రాక్షస పాలనను కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా తెలంగాణ తెగువను, పటేల్ కృషిని …
-
ఎంపీ నియోజకవర్గ పరిధిలోని 44 మండలాలు, 211 గ్రామాల్లో 753 కి.మీల మేరకు కొనసాగిన యాత్ర ఆఖరిరోజు బెజ్జంకి, తిమ్మాపూర్ మండలాల్లో పలు అభివ్రుద్ది పనులకు శంకుస్థాపన ఎన్నికల షెడ్యూల్ వెలువడే సమాయానికి ప్రజాహిత యాత్రను ముగించిన సంజయ్ …
-
అర్ధాంతరంగా నిలిచిపోయిన గుండ్లపల్లి – పొత్తూరు డబుల్ లేన్ రోడ్డు విస్తరణ పనులకు మళ్లీ మోక్షం లభించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ విజ్ఝప్తి మేరకు ఈ రోడ్డు విస్తరణ పనులను వెంటనే …
-
ప్రజాహిత యాత్ర (Prajahitha Yatra) : రాష్ట్ర ప్రభుత్వం జీతాలివ్వడానికే పైసల్లేవని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను ఎట్లా అమలు చేస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎం పీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. 6 …
-
హుజూరాబాద్ లో పార్ల మెంటు సభ్యులు ఎంపీ బండి సంజయ్ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్(Huzurabad) పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన పార్లమెంటు సభ్యులు బండి సంజయ్, ప్రజాహిత యాత్ర …
-
సైదాపుర్ మండల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay Comments).. సైదాపుర్(Saidapur) అంటేనే పువ్వు గుర్తు. కమ్యునిస్టులు,కాంగ్రెస్ ఉన్నా ప్రజలంతా బీజేపీ వైపు ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో కోట్లాడిన బీజేపీ …