జి శ్రీనివాస్ నాయుడు నామినేషన్ (G. Srinivas Naidu Nomination): 2024 సాధారణ ఎన్నికలలో భాగంగా నామినేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ను జి శ్రీనివాస్ …
CM jagan mohan reddy
-
-
కడప(Kadapa) జిల్లాలో ఒక్క రోజు పర్యటనలో భాగంగా సోమవారం రోజు ఇడుపులపాయ, పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు గన్నవరం నుండి బయలుదేరి ఉదయం 10.22 గంటలకు కడప విమానాశ్రయం కు చేరుకున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ …
-
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి తెలిపారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్థులు ఖరారు అయ్యారని చెప్పారు. …
-
కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం: రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి నెలా అందజేస్తున్న పింఛన్ను 2వేల 5వందల నుంచి 5 వేలకు పెంచింది. …
-
Kurnool District : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు తన పాదయాత్రలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు తహసీల్దార్ …
-
AP Home Minister Taneti Vanitha : ఏపీ హోంశాఖ మంత్రి తానేటి వనిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం సాయత్రం తిరుమలకు చేరుకున్న ఏపీ హోమ్ శాఖామంత్రి రాత్రి బస చేశారు. శుక్రవారం ఉదయం విఐపి విరామ …
-
యువతను దగా చేసిన సైకో మామ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విమర్శించారు. 50 వేల 250 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉంటే 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. మెగా డీఎస్సీ కాదు …
-
కుప్పం నుండి బరుగూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు తమిళనాడు సరిహద్దు కనమూరు వద్ద ప్రమాదశాత్తు బోల్తా పడింది. తెల్లవారుజామున 5: 30 నిమిషాలకు కుప్పం ఆర్టీసీ డ్రైవర్ జై కుమార్ మలుపు తిరిగే సమయంలో బస్సు బోల్తా పడిందని …
-
75వ భారత గణతంత్ర దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ఘనంగా నిర్వహించింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుకలు జరిగాయి. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత గవర్నర్ జస్టీస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఎగరేశారు. ఈ కార్యక్రమంలో …
-
ఏ లక్ష్యం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి నా రాజీనామాను ఆమోదించారో ఆ లక్ష్యం నెరవేరనియ్యమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరో 20 రోజుల్లో మూడేళ్లు …