cm jagan

పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే..

<p>మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కోడూరు మండలం సముద్రతీర ప్రాంత గ్రామాలైన&comma; పాలకాయతిప్ప&comma; ఉంటగుణం&comma; రామకృష్ణాపురం&period; బసవన్నవానిపాలెం&comma; పిండి వాని దెబ్బ &comma; పలు గ్రామాలలోని ప్రజలను సోమవారం సాయంత్రం సురక్షిత ప్రాంతానికి తరలించి&comma; అధికారులు ఏర్పాటు చేసిన కోడూరు స్వసంత్రపురం జిల్లాపరిషత్…

Read more

ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశం..

<p>ప్రధాని మోడీ&comma; సీఎం జగన్ ఇద్దరు ఒక్కటే అని ప్రజలు గమనించాలి&period; ప్రభుత్వం మైనారిటీల కార్పొరేషన్ రద్దు చేసి హక్కులను కాలరాసింది&period; ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశానికి టిడిపి నేతలు హాజరు అయ్యారు&period; చంద్ర బాబు హయాంలో ముస్లిం à°² అభివృద్ధి…

Read more

తుఫాను ప్రభావం.. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు

<p>తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి&period; దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు&period; జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కిందిస్థాయి సిబ్బంది…

Read more

అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల భారీ ర్యాలీ..

<p>అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ జెసి అస్మిత్ రెడ్డి సోమవారం భారీ ర్యాలీ చేపట్టారు&period; టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించడంలో జాప్యం జరుగుతుందని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జేసీ నివాసం…

Read more

రాష్ట్రంలో అందరికీ పధకాలు అందించిన ఘనత జగన్ దే..

<p>బొనమంద సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధిని చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారని ఆరోపించారు&period; అవులపల్లి లో టిడిపి నాయకులు కబ్జా చేసుకున్న అటవీ భూములు పోతాయని అవులపల్లి రిజర్వాయర్ పై కేసులు వేశారు&comma; చంద్రబాబు నాయుడు అవులపల్లి రిజర్వాయర్…

Read more

యువగళం పాదయాత్ర ఒక కామెడీ షో…

<p>మ్యానిపెస్టోలోని సంక్షేమ పధకాలన్నీ అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు అంబటి రాంబాబు&period; తూర్పుగోదావరి జిల్లా అనపర్తి YSRCP ఆఫీస్ లో&period;&period; జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు&period; ప్రతీ పేద విద్యార్థి కార్పొరేట్…

Read more

జగన్ పాలన పై ఆందోళన వ్యక్తం చేసిన పురంధేశ్వరి..

<p>ఏపీ ఆర్థిక పరిస్థితిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు&period; ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు&comma; పీఎఫ్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు&period; విజయనగరం బీజేపీ కార్యాలయంలో పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు&period; రాష్ట్రం…

Read more

ప్రతీ ప్రాంతానికి విద్యుత్‌ అందించడమే ప్రభుత్వ లక్ష్యం..

<p>ప్రతీ ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్‌ అందివ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు&period; సబ్‌స్టేషన్లు లేక ఇబ్బంది పడుతున్న వారికి కష్టాలు తీరనున్నాయని…నేడు ప్రారంభించిన సబ్‌స్టేషన్లను స్థానికులకే అంకితం చేస్తున్నామని సీఎం వెల్లడించారు&period; రైతులకు 9 à°—à°‚à°Ÿà°² విద్యుత్‌ పగటి…

Read more

గన్నవరంలో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే..

<p> కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం కొత్తగూడెంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ&period; వల్లభనేని అరుణ చారిటబుల్ ట్రస్టు ద్వారా 5లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆర్వో ప్లాంట్ ను వంశీ ప్రారంభించారు&period; ఎమ్మెల్యే…

Read more

జగన్ పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం – సుబ్రహ్మణ్యం

<p>రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశాడని టీడీపీ సీనియర్ నాయకుడు&comma; విద్యావేత్త పెదరాసు సుబ్రహ్మణ్యం మండిపడ్డారు&period;<br &sol;>శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నంలో విలేఖరుల సమావేశం నిర్వహించిన ఆయన మధ్యతరగతి కార్పొరేట్ స్కూళ్లు నిర్వహించాలంటే కష్టతరంగా మారిందని పేర్కొన్నారు&period; ఎకానమీ కార్పొరేట్…

Read more