crime news

కొనిజర్ల లో భారీ గంజాయి కలకలం..

<p>ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్ళ గ్రామ సమీపంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని à°† వ్యక్తి వద్ద నుండి రెండు లక్షల రూపాయలు విలువ చేసే ఎనిమిది కేజీల ఎండు గంజాయిని స్వాధీనం…

Read more

బాలింతలకు కు పెట్టే పౌష్టికాహారం పక్కదారి..

<p>అనంతపురం జిల్లా కంబదురు ములకనూరు 2 అంగన్వాడీ లో గర్భవతులకు బాలింతలకు కు పెట్టే పౌష్టికాహారం పక్కదారి&period; రెడ్ హ్యాండెడ్ à°—à°¾ పట్టుకున్న గ్రామస్తులు&period; సిడిపిఓ సమాచారం ఇవ్వడంతో ఆమె వెళ్లి తనిఖీ చేశారు&period; అనంతపురం జిల్లా కంబదూరు మండలం ములకనూరులోని…

Read more

సీవీఆర్ న్యూస్ ఎఫెక్ట్…

<p>గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ&period;&period; పల్నాడు జిల్లా గురజాలలో 12à°µ వార్డు కౌన్సిలర్ మహంకాళి నీలం రాజు తో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కాల్ సంభాషణ సీవీఆర్ న్యూస్ లో ప్రచురించడంతో వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే…

Read more

ఇల్లు కాలి నిరాశ్రయులైన వారికి C I ఆర్థిక సహాయం..

<p>బాపట్ల జిల్లా&comma; వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం సుగ్గ లంక గ్రామంలో ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోయి నిరాశలైన వారికి వేమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పసుపులేటి రామకృష్ణ తన వంతు ఆర్థిక సహాయం à°•à°¿à°‚à°¦ 5000 రూపాయలు నిత్యావసర సరుకులు&period; à°’à°• రైస్…

Read more

పలివెల లో ఘోర రోడ్డు ప్రమాదం..

<p>కొత్తపేట మండలం పలివెల గ్రామం చౌదరిపురం సత్తెమ్మ తల్లి గుడి వద్ద రోడ్డు పై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఇరువురు మృతి చెందారు&period; స్థానికుల కథనం ప్రకారం ఆచంటకు చెందిన ఆటో డ్రైవర్ బండి మోషే రావులపాలెం మండలం…

Read more

తంబళ్లపల్లెలో జోరు అందుకుంటున్న టీడీపీ…

<p>అన్నమయ్య జిల్లా&comma; తంబళ్లపల్లె రాబోయే 2024 ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యం అంటున్న జయచంద్ర రెడ్డి&period; పి&period;à°Ÿà±€&period;à°Žà°‚ మండలం లో ఎలక్షన్ల హడావిడి నెలకొంది ప్రచారంలో తెలుగుదేశం పార్టీ తరఫున ముందున్న జయ చంద్రారెడ్డి&period; తంబళ్లపల్లి నియోజకవర్గంలో రాబోయే…

Read more

పురుగుల మందు తాగిన యువకుడు…

<p>చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లేట్ రెడ్డప్ప కుమారుడు హేమంత్ మనీ&comma; పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబీకులు హుటాహుటిన పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&comma; అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలపడంతో…

Read more

వీరంపాలెంలో గుర్తుతెలియని శవంపై వీడిన మిస్టరీ..

<p>తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో ఈనెల 26à°µ తేదీన పొలంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద à°’à°• మగశవంను నిప్పు పెట్టి కాలుస్తున్న గుర్తుతెలియని వ్యక్తుల్ని చూసి వారిని వెంబడించిన వెంకటేశ్వర రావును కొట్టి రాజమండ్రి పీడింగొయ్యి పొలాల వద్ద వదలి వెళ్లారని…

Read more

యువకుడు దారుణ హత్య..

<p>హనుమకొండ జిల్లా నడికూడ మండలం కౌకొండ గ్రామానికి చెందిన మేకల యుగంధర్ అను వ్యక్తిని గొడ్డలితో నరికి చంపిన దుండగులు&period;&period; గతంలో కొన్ని పాత కక్షలను మనుసులో ఉంచుకుని హత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు వెల్లడించారు&period; హత్య జరిగిన సంఘటన స్థలానికి చేరుకున్న…

Read more

చనిపోయాడనుకున్న వ్యక్తి ఫోన్ చేశాడు..

<p>తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఉదయం పొలం పనుల నిమిత్తం పొలంలోకి వెళ్లే సరికి మంట కనిపించడంతో వైర్లు దొంగలించేందుకు వచ్చారని వాళ్లపైకి వెళ్లడంతో అప్పటికే à°’à°• మగ శవాన్ని కాలుస్తున్న వారు వెంకటేశ్వరరావు ని…

Read more