crime news

ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య..

<p>కలికిరి పాలిటెక్నిక్ వ్యవసాయ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషాదకర సంఘటన గురువారం కలికిరిలో వెలుగు చూసింది&period; పోలీసుల కథనం మేరకు&period;&period; కార్వేటినగరం మండలం&comma; ఈదురు వారిపల్లికి చెందిన పెయింటర్ వెంకటేష్ కుమార్తె పవిత్ర…

Read more

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ సమ్మె…

<p>శస్త్ర చికిత్సల ప్యాకేజీల పెంపు&comma; బకాయి బిల్లుల చెల్లింపు&comma; ఆస్పత్రులు &&num;8211&semi; ట్రస్ట్‌ మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్న ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ సమ్మెకు దిగాయి&period; ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి&period; రాష్ట్ర…

Read more

కేటీఆర్ పై బండి సంజయ్ విమర్శలు…

<p>కరీంనగర్ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్ కేటీఆర్ పై విమర్శలు కురిపించారు&period; కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నానని భావిస్తున్నడు…అదే అహంకారం కన్పిస్తోంది&period; కేసీఆర్ పాలనలోని అరాచకాలను&comma; అవినీతిని బయటపెట్టిందే బీజేపీ అంటు విమర్శించారు&period; అందుకే జనం…

Read more

మాకు అధికారం ఇవ్వండి…. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం

<p>గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గ&comma; బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి&comma; కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మలివిడత బిజెపి విజయ సంకల్ప యాత్ర రెండవ రోజు ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద ప్రారంభమైంది&period; మారుతి నగర్&comma; నాయి బ్రాహ్మణ కాలనీ&comma; భాగ్యనగర్ కాలనీ&comma;…

Read more

మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాలపై కమిటీ ఏర్పాటు…

<p>మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాలపై అధ్యయనం చేసి పునరుద్ధరణ పనులు సిఫార్సు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది&period; à°ˆ మేరకు కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్‌ ఏబీ పాండ్యా నేతృత్వంలో ఎనిమిది మందితో కమిటీ ఏర్పాటుకు సంబంధించిన…

Read more

యాదాద్రి పుణ్యక్షేత్రానికి పూర్వ వైభవం వచ్చేలా చేస్తా – కోమటిరెడ్డి

<p>యాదాద్రి పుణ్యక్షేత్రానికి పునర్‌వైభవం వచ్చేలా చర్యలు చేపడతామని రాష్ట్ర రహదారులు&comma; భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు&period; యాదాద్రి పంచనారసింహుల ఆలయాన్ని మంత్రి సందర్శించారు&period; క్షేత్రాభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు&period; అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు&period; కొండ à°•à°¿à°‚à°¦…

Read more

తెలంగాణలో రాడార్‌ కేంద్రం ఏర్పాటు…

<p>భారత నౌకాదళానికి సంబంధించిన కీలక రాడార్‌ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు కాబోతోంది&period; దేశంలోనే రెండో వీఎల్‌ఎఫ్‌ &lpar;వెరీ లో ఫ్రీక్వెన్సీ&rpar; కమ్యూనికేషన్‌ ట్రాన్స్‌మిషన్‌ స్టేషన్‌ను వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం దామగుండం రక్షిత అటవీ ప్రాంతంలో నెలకొల్పనున్నారు&period; ఇందుకోసం ఇక్కడి 1174…

Read more

ఇలా కలవడం లో తప్పేముంది?

<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంపై దుమారం రేగుతోంది&period; à°ˆ అంశంపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు&period; రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలుస్తున్నారని&period;&period; అలాంటప్పుడు మేం సీఎం రేవంత్ రెడ్డిని…

Read more

ధరణి పోర్టల్‌ అమలులో అనేక లోపాలు…

<p>తెలంగాణలో ధరణి పోర్టల్‌ వ్యవస్థపై మరింత లోతైన అధ్యయనం చేసే దిశలో ప్రభుత్వం నియమించిన కమిటీ ముందుకెళ్తోంది&period; కలెక్టర్లతో సమావేశమైన కమిటీ&period;&period; పోర్టల్‌లో అనేక లోపాలున్నాయని గుర్తించింది&period; 35 మ్యాడ్యూల్స్‌ ప్రజలకు ఉపయోగపడేట్లు లేవని తేల్చింది&period; 18లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో…

Read more

బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసిన హైకోర్టు…

<p>కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది&period; హత్యాయత్నం కేసులో నాలుగున్నరేళ్లకు పైగా నిందితుడు జైల్లో మగ్గుతున్నాడని&comma; బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ గతంలో ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు&period; బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో…

Read more