cvr devotional news

భారీగా పెరిగిన భక్తుల రద్దీ..

<p>నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి వరుసగా సెలవులు రావడంతో భారీగా పెరిగిన భక్తుల రద్దీ పెరగడంతో క్షేత్రమంత భక్తజనంతో సందడి నెలకొంది&period; భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై…

Read more

ముక్కోటి ఏకాదశి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు…

<p>ఉలవపాడు గ్రామంలో వేంచేసియున్న శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం నందు శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది&period; ఉదయం 5 à°—à°‚à°Ÿà°² నుండి స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటుచేసి 10 à°—à°‚à°Ÿà°² నుండి శ్రీ…

Read more

వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేడుకగా స్వర్ణరథోత్సవం..

<p>తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని à°¶‌నివారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది&period; శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు రథాన్ని అధిరోహించి నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు&period; సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణరథాన్ని టీటీడీ…

Read more

స్వామివారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు..

<p>జమ్మలమడుగు పట్టణంలోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు&period; తెల్లవారుజామున నుంచి ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు&period; à°ˆ సందర్భంగా ఆలయ పూజారి రాజేష్ స్వామి వైకుంఠ ఏకాదశి పండగ పర్వదినం…

Read more

అంగరంగ వైభవంగా ఏకాదశి వేడుకలు..

<p>సింహపురి సీమలో&comma; పవిత్ర పెన్నా నది తీరాన&comma; ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా జరిగాయి&period; శ్రీ తల్పగిరి రంగనాథుడి ఉత్తర ద్వార దర్శనం కోసం అర్థరాత్రి నుంచి భక్తులు…

Read more

ఉత్తరద్వారం ద్వారా దర్శనమిచ్చిన శ్రీస్వామి, అమ్మవారు..

<p>శ్రీశైల మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి&comma; అమ్మవారికి ప్రత్యేక ఉత్సవం నిర్వహించి భక్తులను ఉత్తరద్వారం ద్వారా శ్రీస్వామి&comma; అమ్మవారి దర్శనానికి దేవస్థానం ఈవో పెద్దిరాజు&comma; అధికారులు అనుమతిస్తున్నారు&period; ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని వేకువజామున 3 గంటలకే ఆలయ…

Read more

దేవస్థాన పునః నిర్మాణ కార్యక్రమం..

<p>ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ మాచవరం ఆంజనేయస్వామి దేవస్థానం ధ్వజ స్తంభ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు&period;<br &sol;>à°ˆ సందర్భంగా ఆలయ ఈవో భవాని మాట్లాడుతూ à°—à°¤ మూడు రోజులుగా పలు విశేష పూజలు నిర్వహించి&comma; à°ˆ రోజు భక్తులు భారీ…

Read more

అరసవల్లి పుణ్యక్షేత్రం లో దోపిడీ..

<p>భక్తుల నుండి అనధికారికంగా కేశఖండనశాల వద్ద ఆలయ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు&period; ప్రభుత్వం కేశఖండన కు 40 రూపాయల టికెట్ను పెట్టగా&period;&period; ఆలయ సిబ్బంది భక్తుల దగ్గర అదనంగా 50 రూపాయలు నుండి 100 రూపాయిల వరకు à°…à°§à°¿à°•à°‚à°—à°¾ వసూలు…

Read more

మాలకొండ పుణ్యక్షేత్రంలో కొలువుతీరిన భక్తులు..

<p>వలేటివారిపాలెం మండల పరిధిలోని మాలకొండ పుణ్యక్షేత్రంలో కొలువుతీరి భక్తుల పాలిట కొంగుబంగా à°°à°‚à°—à°¾ విరాజిల్లుతున్న శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న భక్తుల ద్వారా 829197 రూపాయల ఆదాయం లభించినట్లు దేవస్థానం పర్యవేక్షణ అధికారి…

Read more

పొగ మంచుతో కమ్మేసిన శ్రీవారి ఆలయం..

<p>తిరుమలలో చిరుజల్లులు కురుస్తుండడం&comma; సీతాకాలం కావడంతో తిరుమల వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోయింది&period; à°“ వైపు చల్లని చలి గాలులు వీస్తున్నాయి&period; మరోవైపు పొగ మంచి తిరుమలను దట్టంగా కప్పేసింది&period; తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు à°ˆ వాతావరణం ఆహ్లాదకరంగా&comma;…

Read more