cvr devotional news

అనపర్తి లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేల్ కావడి ఉత్సవం.

<p>తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వీర్రాజు మావిడి వద్ద వెలసిన శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వేడుకల్లో భాగంగా తమిళనాడు రాష్ట్రంలోని పలనిమలై లో నిర్వహించే వేల్ కావిడిఉత్సవం à°—à°¤ పది సంవత్సరాలుగా అనపర్తి గ్రామంలో వీర్రాజు మామిడి కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు&period;…

Read more

శబరిమల గిరులపై పోటెత్తిన భక్తులు..

<p>ఆయ్యప్ప భక్తుల తాకిడితో శబరిమల గిరులు నిండిపోయాయి&period; 19à°—à°‚à°Ÿà°² పాటు మణికంఠుని దర్శనానికి ట్రావెన్కోర్ దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది&period;<br &sol;>నవంబర్ 17నుండి అయ్యప్ప దర్శనానికి ట్రావెన్కోర్ దేవస్థానం అనుమతినివ్వటంతో భక్తుల సందడి ప్రారంభమైంది&period; గతంలో ఎన్నడూ లేని విధంగా à°ˆ…

Read more

భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు..

<p>పంచారామ క్షేత్రమైన పాలకొల్లులోని శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది&period; పవిత్ర కార్తీక మాసం నాలుగవ సోమవారం సందర్భంగా వేకువజాము నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి పోటెత్తారు&period; శివునికి అత్యంత ప్రీతి పాత్రమైన కార్తీకమాసంలో à°¶à°¿à°µ పూజలు…

Read more

మతం కన్నా.. మానవత్వం గొప్పది..

<p>అయ్యప్ప స్వాములకు బిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం&comma; మేము పూర్వజన్మ సుకృతం à°—à°¾ భావిస్తున్నామన్నారు&period; భిన్నత్వంలో ఏకత్వం దేశ ప్రగతికి మూల సిద్ధాంతం తోనే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందన్నారు&period; వ్యవస్థాపకులు ఫారుక్ సిబ్లి&comma;…

Read more

భక్తులతో కిక్కిరిసిపోయిన రాజన్న ఆలయం..

<p>కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది&period; స్వామివారిని దర్శనం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రం తో పాటు ఆంధ్రప్రదేశ్&comma; మహారాష్ట్ర నుండి వేలాది మంది తరలి వచ్చారు&period; ఉదయమే పవిత్రమైన ధర్మగుండంలో స్నానమాచరించి ప్రత్యేక క్యూ…

Read more

హర హరా..శివ శివా..!

<p>కార్తీకమాసం పరమశివుడు పరమశించే నెల&period; à°ˆ కార్తీకమాసంలో మాత్రమే వన సమారాధన నిర్వహిస్తారు&period; కార్తీక దామోదరునికి పూజలు చేసి ఉసిరి చెట్టు à°•à°¿à°‚à°¦ దీపాలు పెట్టి అందరూ ఐక్యంగా ఉండేందుకు&comma; ఆధ్యాత్మిక భావాలు పెంచేందుకు à°ˆ కార్తీక వన సమారాధన ఏర్పాటు…

Read more

శ్రీ సాయి నీళ్లతో దీపాలను వెలిగించుట

<p>గోదావరీ నిదీ పరీవాహక ప్రాంతమైన అహమద్ నగర్ జిల్లాలో à°’à°• కుగ్రామమైన శిరిడీలో à°’à°• పాడుబడ్ద మశీదులో స్థిర నివాసమేర్పరుచుకున్న శ్రీ సాయిబాబా నిత్యం తన మశిదులో రాత్రిళ్ళు దీపాలను వెలిగించే వారు&period; దీపాలని వెలిగించేందుకు అవసరమయిన నూనెను à°† ఊరులోని…

Read more