farmasez

నేడు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు

<p>నేడు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు&period; అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో నిన్న రియాక్టర్ పేలిన ఘటననలో మృతుల సంఖ్య 17 కు చేరుకుంది&period; ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌లో ప్రమాదం జరిగింది&period;…

Read more