news

గజ దొంగ అరెస్ట్..

<p>జిల్లా ఎస్పీ యూ&period;రవి ప్రకాష్ ఆదేశాల మేరకు పెనుగొండ లో రాత్రి పూట తాళాలు వేసి ఉన్న ఇళ్లలో జరుగుతున్న దొంగతనాల కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితున్ని పెనుగొండ పోలీసులు అరెస్టు చేసారు&period; నరసాపురం ఇంఛార్జి sdop జీ&period;వీ&period;ఎస్ పైడేశ్వరరావు పెనుగొండ…

Read more

లాలు ప్రసాద్ యాదవ్ కు ఘన స్వాగతం..

<p>ఆర్ జే à°¡à°¿ అధినేత&comma; బీహార్ మాజీ సీఎం&comma; మాజీ కేంద్ర మంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కు గురువారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది&period; ఆయన సతీమణి మాజీ ముఖ్యమంత్రి రబ్రి దేవి&comma; ఆయన తనయుడు బీహార్…

Read more

గ్రామంలో ఏనుగుల గుంపు హల్ చల్..

<p>చిత్తూరు జిల్లా పలమనేరు బైరెడ్డిపల్లి మండలం సాకే ఊరు గ్రామం నందు రాత్రి 13 ఏనుగుల గుంపు హల్ చల్ చేసింది&period; వరి&comma; à°…à°°à°Ÿà°¿&comma; పరింది చెట్లు హైబ్రిడ్ కసువు తిని తొక్కి నాశనం చేశాయి&period; అప్పుచేసి పంట పండిస్తున్నామని à°ˆ…

Read more

హెలికాప్టర్ ద్వారా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటన..

<p>తిరుపతి జిల్లా లో మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటన నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు&period; ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు తేనేటి వనిత ఉన్నారు&period; రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి…

Read more

విద్యాసాగర్ హార్ట్ కు స్టంట్..

<p>జగిత్యాల జిల్లా కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు&period; గురువారం కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు&period; వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గుండెకు స్టంట్ వేశారు&period; విద్యాసాగర్ రావు కోలుకుంటున్నారని&comma;…

Read more

సింగరేణి సంస్థను నష్టాల పాలు చేశారు – సీతారామయ్య

<p>ఏఐటీయూసీతోనే సింగరేణి కార్మికుల హక్కులు సాధ్యమని కార్మికులందరూ ఏఐటీయూసిని గెలిపించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కార్మికులను కోరారు&period; పెద్దపెల్లి జిల్లా రామగుండం ఏరియా వన్ జీడికే టు ఇంక్లైన్ పై ఏర్పాటు చేసిన గేటు మీటింగ్…

Read more

రెచ్చిపోతున్న దొంగలు..

<p>గోకవరం మండలం కొత్తపల్లిలో దొంగలు రెచ్చిపోయారు&period; జువెలరీ షాప్ à°•à°¿ వెనుకనుండి కన్నం పెట్టి మరి దొంగలించారు&period; గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో వేకవరపు వెంకట దుర్గా ఉమామహేశ్వర జువెలరీ షాపు నిర్వహిస్తున్నాడు&period; à°—à°¤ అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి 10 కేజీల…

Read more

లాడ్జిలో వ్యక్తి అనుమానాస్పద మృతి..

<p>నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామం లోని గ్రీన్ ల్యాండ్ అనే ప్రవేట్ లాడ్జిలో à°“ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు&period; మృతుడు à°—à°¤ మూడు రోజులుగా అదే లాడ్జి రూము నెంబర్ 105 లోనే బస చేసాడు&period; రెండు…

Read more

నూతన ప్రభుత్వం లో కొత్త మంత్రులు..

<p>రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఇద్దరికి మంత్రి పదవులు వరించాయి&period; రాష్ట్ర స్త్రీ&comma; శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొండా సురేఖ&comma; గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా దనసరి అనసూయ…

Read more

ఎంజీఆర్ ప్రారంభోత్సవానికి జబర్దస్త్ యాంకర్..

<p>అన్నమయ్య జిల్లా రాజాంపేట పట్టణంలో 5à°µ ఎంజీఆర్ షాపింగ్ మాల్ ను జబర్దస్త్ యాంకర్&comma; సినీనటి అనసూయ భరద్వాజ్ ప్రారంభించారు&period; అనసూయ భరద్వాజ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు&comma; అభిమానులు తరలివచ్చారు&period; ఎంజీఆర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించడం అదృష్టంగా…

Read more