ranga reddy district news

మోసపూరితంగా భూమిని కాజేయాలనుకున్న వ్యక్తుల అరెస్ట్…

<h4 class&equals;”wp-block-heading”>మోసపూరితంగా 60 కోట్ల విలువగల భూమిని కాజేయాలని చూసిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసారు&period;<&sol;h4>&NewLine;<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని శంకర్పల్లి గ్రామ పరిధికి చెందిన సర్వేనెంబర్ 334&comma; 335 à°—à°² 5 ఎకరాల 12 గుంటల భూమి దాని…

Read more

కవిత అరెస్టుకు నిరసనగా చేవెళ్ల ఎమ్మెల్యే ప్రెస్ మీట్…

<p>రంగారెడ్డి జిల్లా చేవేళ్ళ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య<br &sol;>à°ˆ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ…&period;&period; టిఆర్ఎస్ పార్టీ నాయకురాలు జాగృతి అధ్యక్షురాలు కవితలు అక్రమ అరెస్టును నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని…

Read more

మల్లారెడ్డి గూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

<p>రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని బొబ్బిలిగామ గ్రామానికి చెందిన ఆవుల మల్లేష్&lpar;38&rpar; తన భార్య ఆవుల నవనీత &lpar;32&rpar; నవనీత మేనమామ కు ఆపరేషన్ జరగడంతో చూడడానికి లంగర్ హౌస్ లో ఉన్న హాస్పిటల్ à°•à°¿ వెళ్తున్న క్రమంలో చేవెళ్ల మల్లారెడ్డి…

Read more

చేవెళ్ల కార్యకర్తలతో సమావేశమైన మంత్రి శ్రీధర్ బాబు…

<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో 27à°¨&comma; జరగబోయే ముఖ్యమంత్రి సమావేశం సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సందర్శించి ముఖ్య కార్యకర్తలతో సమవేశమయ్యారు&period; à°ˆ నేపధ్యంలో ముక్య కార్యకర్తలతో మాట్లాడుతూ… à°ˆ నెల 27à°¨ జరగబోవు సమావేశానికి పెద్ద ఎత్తున…

Read more

సీసీ కెమెరాలను ప్రారంభించిన డీజీపీ…

<p>చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ప్రారంభించిన రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి&comma; అడిషనల్ డీసీపీ రష్మీ పేరు మాల్&comma; నార్సింగ్ ఎసిపి లక్ష్మి నారాయణ&comma; శంకర్ పల్లి సిఐ వినాయక్ రెడ్డి&comma;…

Read more

చేవెళ్ల మండలంలో పులి సంచారం….

<p>చేవెళ్ల మండలంలో పులి సంచారం చేస్తుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు&period; రంగారెడ్ది జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని ఊరెల్లా మొండి వాగు మరియు కొత్తపల్లి పరిసర ప్రాంతాలలో పులి సంచరించడాన్ని అయ్యప్ప స్వాములు చూశారు&period; దీంతో పులి అడుగులను పరిశీలించిన…

Read more

మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి…

<p>తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు ఇబ్రహింపట్నం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి&period; కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీ లేక ఆరు గ్యారంటీలను ప్రస్తావిస్తోందని ఆరోపించారు&period; కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అక్కడ ఏమైందో…

Read more

తెలంగాణలో మార్పు అవసరం….

<p>తెలంగాణలో మార్పు అవసరమని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు&period; ఆమె కూకట్‌పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా మాట్లాడుతూ దళితబందు స్కీమ్‌లో అవినీతి జరుగుతోందని&comma; à°ˆ విషయాన్ని సీఎం కేసీఆర్ కూడా అంగీకరించారని…

Read more

మేడిపల్లి బాలాజీ హిల్స్ లో అగ్నిప్రమాదం..

<p>మేడిపల్లి పీస్ పరిధిలోని బాలాజీ హిల్స్ లో అగ్నిప్రమాదం… దీపావళి సందర్బంగా బుక్ స్టాల్ లో దీపం వెలిగించి షాప్ మూసివేసి వెళ్లగా ప్రమాదవశాత్తు షాపులో మంటలు అంటుకొని షాప్ దగ్ధం అయ్యింది పక్కనే ఉన్న టైలర్ షాప్ లోకి కూడ…

Read more