sports

మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పధకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే..

<p>మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ మహాలక్ష్మి పథకం&comma; మహిళలకు ఉచిత బస్ ప్రయాణం&comma; ఆరోగ్యశ్రీ పెంపు ద్వారా 10 లక్షల రూపాయల వరకు వైద్య సేవల పథకాలను ప్రారంభించారు&period; ఎమ్మెల్యే చేతుల మీదుగా వంద పడకల…

Read more

టీడీపీ లోకి భారీ చేరిక..

<p>జగన్ పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడి బ్రతుకు పోరాటానికి నానా తిప్పలు పడుతున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ధ్వజమెత్తారు&period; వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పి చంద్రబాబుకు పట్టం కడతారని ఆయన స్పష్టం…

Read more

కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ..

<p>హైదరాబాద్ తర్వాత అదే స్థాయిలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని ఉత్తమ నగరంగా తీసుకెళ్లడానికి కృషి చేస్తా అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు&period; కాంగ్రెస్ శ్రేణులు నియోజకవర్గ కేంద్రంలోని కాజీపేట డీజిల్ కాలనీ నుండి…

Read more

ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పగలగొట్టిన దుండగులు..

<p>గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ పెదనందిపాడు మండలం వరగాని మూలమలుపు వద్ద ఓల్డ్ మద్రాస్ రోడ్డు పక్కన ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగలు పగలగొట్టారు&period; à°ˆ మూల మలుపు వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ట చేయకముందు రోజుకు…

Read more

రైస్ మిల్లు నుండి వెలువడే కాలుష్యంపై గ్రామస్తుల ఆందోళన

<p>నాగారం మండలం ప్రగతి నగర్ సమీపంలోని రఘురామ రైస్ మిల్లు నుండి వెలువడే పొగ&comma; దుమ్ము&comma; దూళితో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని మా గోడును ఎన్నిసార్లు వెల్లపుచ్చుకున్న పట్టించుకోకుండా మా ప్రాణాలతో చెలగాటమాడుతున్న రైస్ మిల్ యజమాన్యంపై కాలుష్య నివారణ బోర్డు నియమ…

Read more

పరిటాల గ్రామంలో విషాదం..

<p>ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది&period; 18 నెలల అసిర్ అహ్మద్ అనే బాలుడు ఆటో à°•à°¿à°‚à°¦ పడి మృతి చెందాడు&period; ఇంటి వద్దకు వాటర్ క్యాన్ వేయటానికి వచ్చిన ఆటో&comma; ఇంటి బయట ఆడుకుంటున్న…

Read more

10 లక్షలకు పెంచిన రాజీవ్ ఆరోగ్యశ్రీ..

<p>ఖమ్మం జిల్లా కూసుమంచి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన రాజీవ్ ఆరోగ్యశ్రీ ని డెప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క&comma; మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి&comma; తుమ్మల నాగేశ్వరరావు లు ప్రారంభించారు&period; à°ˆ సందర్భంగా రెవిన్యూ శాఖ…

Read more

ఖమ్మంలో ముగ్గురు మంత్రులకు ఘన స్వాగతం..

<p>ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రుల హోదాలో తొలిసారి ఖమ్మం జిల్లాకు వస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క&comma; వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు&comma; రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు…

Read more

అన్న బాధ్యతల స్వీకరణలో పాల్గొన్న తమ్ముడు..

<p>తెలంగాణ రాష్ట్ర రోడ్లు&comma; భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు&period; మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి&period;&period;ఉదయం సెక్రటేరియట్ లోని 5 à°µ అంతస్తులో ఉన్న రోడ్లు భవనాల మంత్రిత్వ కార్యాలయంలో వేద పండితుల సమక్షంలో…

Read more

భారీగా గంజాయి పట్టివేత

<p>తూర్పుగోదావరి జిల్లా&period;&period; దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో దేవరపల్లి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు&period; నర్సీపట్నం పరిధిలో గంజాయిని కొని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించి 326 కేజీల &lpar;16 లక్షల…

Read more