Srisailam Bhramaramba Devi

భ్రమరాంబిక దేవికి భక్తుడి భారీ బంగారం విరాళం

<p>నంద్యాల జిల్లాలోని శ్రీశైలం భ్రమరాంబ దేవికి సుమారు 5లక్షల 45వేల విలువ చేసే బంగారు&comma;వెండి పుష్పాలు విరాళంగా వచ్చాయి&period; హైదరాబాద్‌కు చెందిన మురళి అనే భక్తుడు తన మొక్కుతీర్చుకున్నారు&period; కోరుకున్నట్లుగా తనకు మంచి జరిగినందుకు భ్రమరాంబ దేవికి బంగారు&comma; వెండి పుష్పాలు…

Read more