Tdp

ఏ సీటు ఎవరికో ?

<p>à°¡à°¾ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రాధాన్యత&comma; ప్రాముఖ్యత&comma; విశిష్టత ఉన్న నియోజకవర్గం రామచంద్రపురం&period; గతంలో à°ˆ నియోజకవర్గానికి రెండు వర్గాలు ప్రాతినిధ్యం వహించేవి&period; ఇప్పుడు సీను మారింది&period; ఎవరికి వారే యమునా తీరేగా మారిపోయారు&period; గతంలో రామచంద్రపురం నియోజకవర్గం…

Read more

పసుపు సంద్రంగా మారిన ఉత్తరాంధ్ర…

<p>ఉత్తరాంధ్ర పసుపు సంద్రంగా మారిపోయింది&period;&period; తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లి వేదికగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు&period; దాదాపు ఆరు నుంచి ఏడు లక్షల…

Read more

ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న ప్రజలు

<p>అన్నమయ్య జిల్లా… రాయచోటి… ఎపిలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు విసుగుపొయ్యారని ఎప్పుడప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చుస్తున్నారన్నారు రాజంపేట జనసేన నాయకులు మల్లిశెట్టి రమణ&period; అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో జనసేన జనబాటను&comma; పవనన్న ప్రజాబాట ప్రచారా కార్యక్రమాన్ని వారు…

Read more

టిడిపిని జనసేనను తీవ్రస్థాయిలో విమర్శించిన ఆర్కే రోజా..

<p>నగరి ఎమ్మెల్యే&comma; మంత్రి ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ… 175 నియోజకవర్గాలలో క్యాండెట్లు లేకుండా వైసిపి నుంచి ఎవరు బయటకు వస్తారా అని టిడిపి&comma; జనసేన గోతి కాడ నక్కల వేచి చూస్తున్నారని ఆరోపించారు&period;…

Read more

ముగిసిన లోకేష్ యువగళం పాదయాత్ర

<p>టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసింది&period; చిత్తూరు జిల్లా కుప్పంలో జనవరి 27à°¨ ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర నిన్నటితో పూర్తి అయింది&period; రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు&comma; 232 మండలాలు&comma;…

Read more

ఇన్చార్జిల మార్పులపై అచ్చెన్నాయుడు విమర్శలు…

<p>వైసీపీలో ఇంచార్జుల మార్పులపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు&period; వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉందని&comma; అందుకనే వైసీపీలో మార్పులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు&period; శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు&period; సీఎం జగన్ సహా…

Read more

ముగిసిన యువగళం పాదయాత్ర….

<p>టిడిపి ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది&period; జనవరి 27à°µ తేదిన చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర రాష్ట్రంలో 226 రోజులపాటు 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3132…

Read more

అంగన్వాడిల ఉద్యమానికి మద్దతుగా నిలిచిన టిడిపి..

<p>గుంటూరు&period;&period; అంగన్వాడి à°² చేస్తున్న ఉద్యమానికి టిడిపి మద్దతు ప్రకటిస్తుంది&period; అంగన్ వాడి టీచర్లపై జగన్ రెడ్డి ఉక్కుపాదం మోపుతున్నారు&period; అధికారం లోకి వస్తే వారి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పిన జగన్ రెడ్డి నేడు వారిపై లాఠీ ఛార్జ్ చేయడం బాధాకరం&period;…

Read more

దాడికి నిరసనగా రింగు రోడ్డు పై ఆందోళన…

<p>విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగాల నాయకులు గూడవల్లి నరసింహారావు ఇంటిపై అల్లరి మూక దాడికి నిరసనగా&comma; గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రసాదంపాడు నుండి రామరపాడు రింగు రోడ్డు వరకు…

Read more

అంగన్వాడీ సమస్యలను తీర్చని వైసీపీ ప్రభుత్వం…

<p>ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ టీచర్లు&comma; ఆయాలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడని మాజీ మంత్రి&comma; టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు&period; రాష్ట్ర వ్యాప్తంగా అయిదు రోజులుగా డిమాండ్ల సాధన కోసం అంగన్ వాడీలు చేస్తున్న పోరాటానికి శనివారం…

Read more