వరంగల్ లోని మహాత్మాగాంధీ మెమోరియల్- MGM ఆసుపత్రి పేరుకే పెద్ద ఆసుపత్రిగా పేరు ఉంది. కానీ ఈ ఆస్పత్రికే వైద్య చికిత్స అందించవలసిన పరిస్థితి ఎదురయ్యింది. సమస్యలకు నిలయంగా మారిన వరంగల్ ఎంజీఎం. ఇక్కడ పని చేసే అధికారులు ఒకరి పైన మరొకరు దూషించుకోవడం, చాడీలు చెప్పుకోవడమే తప్ప ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కు ఎలాంటి ట్రీట్మెంట్ చేయరు. వారికి మందులు కావాలంటే సగం ఇక్కడ ఇస్తారు సగం బయట తీసుకోమని చెబుతారు. ఒక డాక్టర్ ఉంటే మరొక డాక్టర్ ఉండరు. ఇక్కడ గుండె జబ్బులకు సంబంధించిన డాక్టర్ రెండు రోజులు ఇక్కడ ఎంజిఎంలో చూస్తారు మరో రెండు రోజులు సీకేఎం హాస్పిటల్ లో చూస్తుంటారు
ఈ ఆసుపత్రిలో సరిగా ఏ పరికరాలు పనిచేయవు ముషికాల ఆటలు, పాముల బుసబుసలు, ఎప్పుడు కరెంటు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు పిల్లల వార్డులో ఏ పరికరాలు పనిచేయవు. మార్చురీ వైపు వెళితే ఆ దుర్వాసనకు కడుపులో పేగులు బయటికి రావాల్సిందే. ముఖ్యంగా ఇక్కడ రైతులు సీజన్ లో వారికి కావలసిన విత్తనాలకు గాని, ఎరువులకు గాని గతంలో ఎప్పుడో చెప్పులు పెట్టుకొని కూర్చునేవారు. కానీ ఈ పెద్ద ఆస్పత్రికి వచ్చే రోగులు అలానే పెట్టుకుని ఉండవలసి దుస్థితి నెలకొంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందనదేశానికి అన్నం పెట్టే అన్నదాత.. ఇప్పుడు అడుగడుగునా దగా పడుతున్నాడు. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ప్రార్థించిన ఆ కళ్లు.. ఇప్పుడు గిరిజన సహకార సంఘం కొనుగోలు కేంద్రాల వైపు దీనంగా చూస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెంలో అన్నదాతల పరిస్థితి…
- వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.రాష్ట్రంలో వానాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. రైతన్నలకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా అధికారులకు, విత్తన కంపెనీల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. నకిలీ విత్తనాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని,…
- ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ? ఎల్ అండ్ టీ లాంటి పెద్ద సంస్థ ఎందుకు మెట్రో రైల్ ను నడపలేకపోయింది ? ప్రభుత్వ పరం అయిన…
- చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్.చైల్డ్ ట్రాఫికింగ్ కేసును గుజరాత్ పోలీసులు అత్యంత సీరియస్గా తీసుకుని దేశవ్యాప్తంగా ఆపరేషన్ చేపట్టారు.‘ఆపరేషన్ దేవ్’ పేరిట గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు.ఈ కేసులో భాగంగా తెలంగాణలో మురుగన్ అలియాస్ నాగరాజు గ్యాంగ్ను గుజరాత్ పోలీసులు…
- ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2,540 కోట్ల రూపాయలతో అమరావతిలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 61548