ysrcp

వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసిన నిమ్మల..

<p>రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కాపుల సంక్షేమన్ని పూర్తిగా అటకేక్కించింది అని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు&period; పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లో 1&period;50 కోట్లతో ఆధునీకరించిన తెలగ కల్యాణ మండపం ను మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల…

Read more

శ్రీరాములు రెడ్డి టిడిపికి రాజీనామా..

<p>తిరుపతిలో స్థానిక 19à°µ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు రెడ్డి టిడిపి పార్టీకి రాజీనామా చేసి&comma; వైఎస్సార్ సీపీలో చేరగా&period;&period; తిరుపతి ఎమ్మెల్యే హోదాలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు&period; శ్రీ రాములురెడ్డి…

Read more

గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది…

<p>గుంతల ఆంధ్రప్రదేశ్ à°•à°¿ దారేది అంటూ పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో టిడిపి- జనసేన పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది&period; దాచేపల్లి పట్టణం నుంచి కేసానుపల్లి వరకు నాయకులు&comma; కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు&period; à°ˆ సందర్బంగా వారు మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వం…

Read more

భవిష్యత్ కి మా గ్యారెంటీ…

<p>గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీ &&num;8211&semi; టీడీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు&period; à°ˆ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రానం మార్కండేయులు&comma; నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ పాల్గొన్నారు&period; నియోజకవర్గ పరిధిలో ఇరు పార్టీలు కలిసికట్టుగా చెయ్యవలసిన రాజకీయ…

Read more

దొమ్మేరులో దారుణం…

<p>తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం దొమ్మేరులో తీవ్ర ఉద్రిత పరిస్థితులు నెలకొన్నాయి&period; బాధిత కుటుంబాన్ని పరామర్శించాడనికి వెళ్లిన హోం మంత్రి తానేటి వనిత ను దొమ్మేరు గ్రామస్థులు అడ్డుకుని గంటన్నరపాటు రోడ్డుపైనే ఘెరావ్‌ చేశారు&period; ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు&period; ఆత్మహత్య…

Read more

అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌‌లో నిప్పులు పోశారు…

<p>రాజధాని అమరావతి&comma; పోలవరం ప్రాజెక్ట్‌‌లో నిప్పులు పోశారని&comma; à°ˆ రెండింటిని చూస్తే ఎంతో బాధ కలుగుతోందని ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు&period; చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్‌కు ధీటుగా అమరావతిని అభివృద్ధి చేయగలరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు&period; చంద్రబాబు లాంటి దూరదృష్టి…

Read more

సీఎం చేతులు మీదుగా సంక్షేమ పథకాలు…

<p>ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా à°ˆ నెల 21à°¨ సీఎం జగన్ పర్యటించనున్నారు&period; à°ˆ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసారు&period;à°ˆ సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ…

Read more

బొజ్జల సుధీర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

<p>వైయస్సార్సీపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాదాపు నాలుగున్నర సంవత్సరంలో పేదలు&comma; రైతులు ఇలా ఒకరిని కాకుండా ఎవరిది పడితే వారిది అక్రమంగా భూములు లాక్కొని తమ బినామీలకు సొంతం చేశారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ఆరోపించారు…

Read more

భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా?

<p>ఏపీలో వైసీపీ ప్రభుత్వం వల్ల ఏమాత్రం అభివృద్ధి జరగడంలేదని విమర్శించారు &period; ఆశించిన స్థాయిలో పనులు జరగడంలేదని వ్యాఖ్యలు చేశారు&period; ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ నేతలు విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు&period; వైసీపీ నేతలు…

Read more

తిరుమలను దోపిడీ కేంద్రంగా మార్చారు

<p>పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని జగన్మోహన్ రెడ్డి&comma; ధర్మారెడ్డి కలిసి తమ వ్యాపార దోపిడీ కేంద్రంగా మార్చారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు&period; ఈవో ధర్మారెడ్డిని ఇటీవలే సీఎం జగన్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ధర్మారెడ్డిగా మార్చాడని ఆరోపించారు&period;…

Read more