భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో నిష్ట నియమాలతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ట్రస్టీ జయరాజు పట్టువస్త్రాలను తయారు చేస్తున్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి శ్రీ సీతారాములకు ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు తయారుచేసి …
Khammam
-
-
సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్ పలుగు పట్టి తవ్వి… మట్టి తట్టలు ఎత్తి… కాసేపు ఉపాధి హామీ కూలీ అవతారమెత్తారు. ఉపాధి కూలీల సమస్యలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే స్వయంగా మట్టి పనులు చేశారు. ఖమ్మం జిల్లా వేంసూరు …
-
ఖమ్మం (Khammam)లో రికవరీ ఏజెంట్ల దారుణం ఖమ్మంలో దారుణం చోటుచేసుకుంది. టూ వీలర్ కిస్తీ చెల్లించలేదని ఓ కస్టమర్ ను పరిగెత్తిస్తూ మీద రాళ్లేస్తూ వెంటపడడంతో భయంతో చెరువులో దూకాడు. అయినా వదలకుండా అలాగే రాళ్లేయడంతో బయటకు రాలేక.. …
-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఒక కార్మికుడు అనుమానాస్పదస్థితిలో మృతి(Suspicious death) చెందిన ఘటన చోటు చేసుకుంది. శ్రీ సీతారామచంద్ర ఆలయానికి చెందిన సి ఆర్ ఓ కార్యాలయం (CRO Office) పైన ఉన్న డార్మెటరీల బాత్రూంలో …
-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం లోని బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు క్యాంపు కార్యాలయం లో గులాబి రంగుల ఫ్లెక్సీలు తీసివేసి, కాంగ్రెస్ రంగుల ఫ్లెక్సీలు వేయడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. నిన్నటి వరకు గులాబీ రంగులో …
-
మధిర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ లో భువనేశ్వర్ నుండి ముంబై వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్ లో 9 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు మధిర ఎక్సైజ్ సీఐ …
-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణం అంబేద్కర్ సెంటర్లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా డ్రైవింగ్ లైసెన్స్ మరియు హెల్మెట్ లేకుండా ఓ స్కూటీపై యువతి, యువకుడు వెళ్తుండగా ఆవాహనాన్ని ఆపిన భద్రాచలం మహిళ ఎస్సై విజయలక్ష్మి 200 …
-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో ప్రారంభించనున్నారు. స్వంత స్థలం ఉన్న వారి ఇంటి …
- Latest NewsKhammamPoliticalTelangana
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచాం – మల్లు భట్టి విక్రమార్క
మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రహదారుల నిర్మాణం పూర్తి చేసి, అన్ని రంగాలలో అభివృద్ధి పర్చడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖా మాత్యులు …
-
వీరన్న స్వామి దేవాలయం (Veeranna Swamy Temple) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహడ్ మండల పరిధిలో గల మోతి గడ్డ వీరన్న స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక్కడ విరన్నను దర్శించుకోవాలి అంటే అడ్డుగా ఉన్న …