సౌదీ బస్సు ప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం.

సౌదీ బస్సు ప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం

Advertisements

<p>సౌదీ అరేబియా మదీనా బస్సు ప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది&period; ప్రమాదంలో మరణించిన మహమ్మద్ జాఫర్&comma; షేక్ సిరాజ్ కుటుంబాలకు పెండింగ్‌లో ఉన్న రూ&period;5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజహరుద్దీన్ సచివాలయంలో పంపిణీ చేశారు&period; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తాము సౌదీకి వెళ్లి&comma; భారత కాన్సులేట్ సాయంతో అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేలా చూశామని మంత్రి తెలిపారు&period; క్లిష్ట సమయంలో ప్రభుత్వం అందించిన మానవతా సహాయానికి బాధితుల కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.