టైరు పగిలి బోల్తా పడిన ఆటో….

An auto rickshaw overturned with a burst tire

Advertisements

&NewLine;<p>జన్నారం జింకల పునరావాస కేంద్రం సమీపంలో ఆటో రిక్షా టైరు పగిలి బోల్తా పడింది&period; ఈ ఆటోలో మొత్తం పది మంది ప్రయాణికులు ఉన్నారు&period; అందులో జన్నారం ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థినిలు ఉన్నారు వారికీ స్వల్ప గాయాలయ్యాయి&period; అలాగే డ్రైవర్ తో పాటు ఉన్న మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి వారిని అక్కడి స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు