349
నారా లోకేష్ యువగళంతో మళ్లీ ప్రభంజనం మొదలైందన్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. సీఎం జగన్ రాజకీయాలకు ఇక పుల్ స్టాప్ పడినట్లే అన్నారు. యువగళానికి వస్తున్న జనాదరణ చూసే వైసీపీ నేతలు బెంబేలెత్తుతున్నారని చెప్పారు. అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసిన వచ్చే ఎన్నికల్లో జనసేన – టీడీపీ జెండా ఎగరడం ఖాయం అంటున్న కొల్లు రవీంద్ర.





Total views : 147305