Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Crime తూఫాన్ బోల్తా ఇద్దరు వ్యక్తులు మృతి..

తూఫాన్ బోల్తా ఇద్దరు వ్యక్తులు మృతి..

by Rama
Toofan overturned

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజిత్ నగర్ గేట్ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్ కు బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ కు వెళ్తున్న తుఫాన్ వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తులు సిహెచ్ రమేష్ (36) వాహన డ్రైవర్ ధర్మచేడు గ్రామం బషీరాబాద్ మండలం వికారాబాద్ జిల్లా, లక్ష్మయ్య (55), విష్ణుపురి కాలనీ మల్కాజ్గిరి, ఒక వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు మిగతా 5 మందినీ గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను పట్టణంలోని ప్రీమియర్ హాస్పిటల్ కి తరలించారు. ప్రమాద సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. వీరు తాండూరు లోని టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన వ్యక్తులుగా తెలుస్తుంది.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

025401
Total views : 147167

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.